ETV Bharat / state

కోడిపందేల శిబిరాలపై పోలీసు నిఘా

author img

By

Published : Jan 13, 2020, 10:33 AM IST

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం గ్రామంలో కోడిపందేల శిబిరాలపై నూజివీడు సబ్​కలెక్టర్ దాడి చేశారు. టెంట్లు గ్యాలరీలను సిబ్బందితో తొలగించారు. గుంటూరులోనూ.. కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రేపల్లే పట్టణ సీఐ హెచ్చరించారు. ఇప్పటికే జన సంచారం లేని ప్రదేశాల్లో పోలీసులు నిఘా తీవ్రం చేశారు. ఇటీవల పందేలు నిర్వహిస్తున్న పందెం రాయుళ్లని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

police riades on kodi padala sibiralu
కోడిపందేల శిబిరాలపై దాడులు చేస్తున్న అధికారులు
కోడిపందేల శిబిరాలపై అధికారుల దాడులు

కోడిపందేల శిబిరాలపై అధికారుల దాడులు

ఇదీ చూడండి:

రాజధాని రణం: జోరు తగ్గదు...పోరు ఆగదు !

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.