కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం లక్ష్మీపురంలో ఉద్రిక్తత నెలకొంది. నవరాత్రుల కోసం అమ్మవారి విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాట్లు చేసుకుంటే.. పోలీసులు తొలగించి కృష్ణా నదిలో నిమజ్జనం చేశారని గ్రామస్థులు ఆరోపించారు.
ఇలా జరగడం బాధాకరమన్నారు. విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు ప్రతినిధులు అక్కడికి వెళ్లారు. ఈ సంఘటన హిందూవుల మనసు కలచివేసిందన్నారు. ప్రభుత్వం వివక్ష ధోరణి విడనాడి.. హిందూ ధర్మానికి కట్టుబడి ఉండాలన్నారు.
ఇదీ చూడండి: