ETV Bharat / state

'ఉలి'క్కిపడుతున్న జనం - కడప,కర్నూలు,కృష్ణాజిల్లాలో ఉల్లితో ప్రజలు కష్టాలు

సామాన్యుడి గంజిలోకి ఉల్లి భారం కావడంతో సబ్సిడీపై రైతు బజారులో అందించే ఉల్లి కోసం ప్రజలు బారులు తీరారు. ఒక్క రేషన్ కార్డుకు కేజీ చొప్పున సబ్సిడీ ఉల్లిని 25 రూపాయలకు అందించారు. కేజీ మాత్రమే ఉల్లిపాయలు అందించడంతో ప్రజలు నిరుత్సాహ పడుతున్నారు

'ఉలి'క్కిపడుతున్న జనం
'ఉలి'క్కిపడుతున్న జనం
author img

By

Published : Dec 13, 2019, 12:47 PM IST

రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ యార్డుల ద్వారా ఉల్లి పంపిణీ జరుగుతోంది. రెండు రోజులుగా ఆయా ప్రాంతాలకు అధికారులు ఉల్లిపాయలను చేర్పించి మార్కెట్ యార్డుల్లో నిల్వ ఉంచారు. ఉల్లి పంపిణీలో అధికారులు నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. ఉల్లిపాయల కోసం వచ్చే ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు తీసుకురావాలని ఒక్కో కార్డుకు ఒక కిలో ఉల్లిని పంపిణీ చేస్తామని మార్కెటింగ్ అధికారులు పేర్కొంటున్నారు. కిలో ఉల్లి ధర రూ 25 రూపాయలు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
కనీసం రేషన్ కార్డుకు మూడు కేజీలు ఉల్లిపాయలు అందించి సామాన్యుని చేతికి సబ్సిడీ ఉల్లి చేరేలా చేయాలని ప్రజలు కోరుతున్నారు. కర్నూలు,కడప,కృష్ణా,గుంటూరు జిల్లాల్లో భారీగా ఉల్లి కోసం బారులు తీరడంతో పోలీస్ బందోబస్తు మధ్య ఉల్లిపాయలు పంపిణీ చేస్తున్నారు

'ఉలి'క్కిపడుతున్న జనం

రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ యార్డుల ద్వారా ఉల్లి పంపిణీ జరుగుతోంది. రెండు రోజులుగా ఆయా ప్రాంతాలకు అధికారులు ఉల్లిపాయలను చేర్పించి మార్కెట్ యార్డుల్లో నిల్వ ఉంచారు. ఉల్లి పంపిణీలో అధికారులు నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. ఉల్లిపాయల కోసం వచ్చే ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు తీసుకురావాలని ఒక్కో కార్డుకు ఒక కిలో ఉల్లిని పంపిణీ చేస్తామని మార్కెటింగ్ అధికారులు పేర్కొంటున్నారు. కిలో ఉల్లి ధర రూ 25 రూపాయలు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
కనీసం రేషన్ కార్డుకు మూడు కేజీలు ఉల్లిపాయలు అందించి సామాన్యుని చేతికి సబ్సిడీ ఉల్లి చేరేలా చేయాలని ప్రజలు కోరుతున్నారు. కర్నూలు,కడప,కృష్ణా,గుంటూరు జిల్లాల్లో భారీగా ఉల్లి కోసం బారులు తీరడంతో పోలీస్ బందోబస్తు మధ్య ఉల్లిపాయలు పంపిణీ చేస్తున్నారు

'ఉలి'క్కిపడుతున్న జనం

ఇవీ చదవండి

చికెన్ కొంటే... ఉల్లి ఉచితం..!

Intro:ap_vja_18_12_ulli_barulu_avb_ap10122 కృష్ణాజిల్లా నూజివీడు
సామాన్యుడి గంజి లోకి ఉల్లి భారం కావడంతో సబ్సిడీపై రైతు బజారులో అందించే ఉల్లి కోసం ప్రజలు బారులు తీరారు కృష్ణా జిల్లా పరిధిలోని రెవెన్యూ డివిజన్ కేంద్రమైన నూజివీడు పట్టణంలో గల రైతుబజార్లో ఒక్క రేషన్ కార్డు కు కేజీ చొప్పున సబ్సిడీ ఉల్లిని 25 రూపాయలకు అందించారు సబ్సిడీ కోసం ప్రజలు ఉదయం 6 గంటల నుంచి ధర్మ అప్పారావు కళాశాల వరకు క్యూలో నిలబడి ఉన్నారు వృద్ధులు చిన్నారులు సైతం సతమతం కావటం కనిపించింది నాలుగు గంటలు నిలబడి ఇప్పటికి కేవలం కేజీ మాత్రమే ఉల్లిపాయలు అందించడంలో ప్రజలు నిరుత్సాహ పడుతున్నారు కనీసం రేషన్ కార్డు కు మూడు కేజీలు ఉల్లిపాయలు అందించి సామాన్యుని చేతికి సబ్సిడీ ఉల్లి చేరేలా చేయాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు భారీగా ఉల్లి కోసం బారులు తీరడంతో పోలీస్ బందోబస్తు మధ్య ఉల్లిపాయలు పంపిణీ చేస్తున్నారు
బైట్స్ ఉల్లి కోసం వచ్చిన ప్రజలు ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబరు 810 ఫోన్ నెంబర్ 8008020314)


Body:ఉల్లి కోసం బారులు


Conclusion:ఉల్లి కోసం బారులు

For All Latest Updates

TAGGED:

uuli barulu
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.