కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి ఎన్ఎస్ఎల్ స్పిన్నింగ్ మిల్లు కార్మికులు నిరసనకు దిగారు. డీజీఎం తమపై దాడిచేశారంటూ.. ఒడిశాకు చెందిన కార్మికులు ఆరోపించారు. తమకు న్యాయం జరిగే విధులకు హాజరుకాబోమంటూ ఆందోళన నిర్వహించారు.
ఇదీ చదవండి:
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి ఎన్ఎస్ఎల్ స్పిన్నింగ్ మిల్లు కార్మికులు నిరసనకు దిగారు. డీజీఎం తమపై దాడిచేశారంటూ.. ఒడిశాకు చెందిన కార్మికులు ఆరోపించారు. తమకు న్యాయం జరిగే విధులకు హాజరుకాబోమంటూ ఆందోళన నిర్వహించారు.
ఇదీ చదవండి:
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి ఎన్ఎస్ఎల్ స్పిన్నింగ్ మిల్లు కార్మికులు నిరసనకు దిగారు. డీజీఎం తమపై దాడిచేశారంటూ.. ఒడిశాకు చెందిన కార్మికులు ఆరోపించారు. తమకు న్యాయం జరిగే విధులకు హాజరుకాబోమంటూ ఆందోళన నిర్వహించారు.
ఇదీ చదవండి: