ETV Bharat / state

మహిళా కమిషన్ ఛైర్​పర్సన్ పదవికి నన్నపనేని రాజీనామా

తెదేపా సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారి రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్​పర్సన్ పదవికి రాజీనామా చేశారు. గవర్నర్​ను కలిసి రాజీనామా లేఖను అందజేశారు.

author img

By

Published : Aug 7, 2019, 4:27 PM IST

Updated : Aug 7, 2019, 7:40 PM IST

నన్నపనేని రాజకుమారి
మహిళా కమిషన్ ఛైర్​పర్సన్ పదవికి నన్నపనేని రాజీనామా

రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ పదవికి నన్నపనేని రాజకుమారి రాజీనామా చేశారు. రాజ్​భవన్​లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​ను కలిసి రాజీనామా లేఖను అందించారు. ప్రభుత్వం మారటంతో నైతిక బాధ్యతగా పదవి నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. ఈ మేరకు 3 వార్షిక నివేదికలను గవర్నర్​కు అందించారు. నివేదికను పరిశీలించిన గవర్నర్​ తనను అభినందించారని నన్నపనేని వివరించారు. తన హయాంలో బాధిత మహిళలకు అన్ని రకాలుగా అండగా నిలిచానన్నారు. వసతి గృహల్లో భద్రత పెంచాల్సిన అవసరముందని వెల్లడించారు. రాష్ట్రంలో కుటుంబ వ్యవస్థను పటిష్టపరచాలని సూచించారు.

మహిళా కమిషన్ ఛైర్​పర్సన్ పదవికి నన్నపనేని రాజీనామా

రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ పదవికి నన్నపనేని రాజకుమారి రాజీనామా చేశారు. రాజ్​భవన్​లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​ను కలిసి రాజీనామా లేఖను అందించారు. ప్రభుత్వం మారటంతో నైతిక బాధ్యతగా పదవి నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. ఈ మేరకు 3 వార్షిక నివేదికలను గవర్నర్​కు అందించారు. నివేదికను పరిశీలించిన గవర్నర్​ తనను అభినందించారని నన్నపనేని వివరించారు. తన హయాంలో బాధిత మహిళలకు అన్ని రకాలుగా అండగా నిలిచానన్నారు. వసతి గృహల్లో భద్రత పెంచాల్సిన అవసరముందని వెల్లడించారు. రాష్ట్రంలో కుటుంబ వ్యవస్థను పటిష్టపరచాలని సూచించారు.

ఇది కూడా చదవండి.

అనధికార పన్ను వసూల్లలో 'జే' కమీషన్ ఎంత..?

Intro:222


Body:777


Conclusion:నిర్లక్ష్యం వహిస్తే విధుల నుంచి తప్పిస్తామని కమిషనర్ కృష్ణారెడ్డి వాలంటీర్లకు హెచ్చరించారు . రెండో రోజు జరిగిన శిక్షణ తరగతులకు 170 మంది గాను ఏడు మంది గైర్హాజరయ్యారు . దీనిని తీవ్రంగా పరిగణించిన ఆయన శిక్షణ తీసుకునే విషయంలో అశ్రద్ధ ఉంటే ఇక పని ఎలా చేస్తారని వాలంటీర్లను ప్రశ్నించారు .ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ వ్యవస్థ పట్ల అశ్రద్ధ వహిస్తే నిర్మొహమాటం లేకుండా విధుల నుంచి తప్పిస్తామని ఈరోజు కడప జిల్లా బద్వేలులో ఆయన అన్నారు .

కడప జిల్లా బద్వేలు పురపాలక లోని శ్రీనివాస కళ్యాణ మండపం లో రెండో రోజు వాలంటీర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణ తరగతులకు గైర్హాజరైన వారిపై కమిషనర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ తీసుకున్న శిక్షణ వల్ల ప్రతి ఒక్కరూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు .నవరత్నాలు పథకానికి సంబంధించి మార్గదర్శకాలను ఆయన వివరించారు.
Last Updated : Aug 7, 2019, 7:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.