ETV Bharat / state

నందిగామలో ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఎమ్మార్పీఎస్ నేతల ధర్నా

author img

By

Published : Feb 3, 2020, 5:18 PM IST

కృష్ణా జిల్లా నందిగామ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మార్పీఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూములను ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అధికారులు దౌర్జన్యంగా లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు.

mrps leaders protest at nandigama
ధర్నా చేస్తున్న ఎమ్మార్పీఎస్ నాయకులు
తహసీల్దార్​ కార్యాలయం వద్ద ఎమ్మార్పీఎస్​ నేతల ధర్నా

తహసీల్దార్​ కార్యాలయం వద్ద ఎమ్మార్పీఎస్​ నేతల ధర్నా

ఇదీ చూడండి:

వైకాపా ఎంపీ నందిగం సురేష్​పై పోలీసులకు తెదేపా ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.