ETV Bharat / state

గేదెలు మేపేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

కృష్ణా జిల్లాలో గేదెలు మేపేందుకు వెళ్లిన వ్యక్తి.. ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. స్థానికులు మృతదేహాన్ని బయటికి తీశారు.

author img

By

Published : Nov 3, 2020, 4:31 PM IST

man died in accident
man died in accident

కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం కోనయ్య పాలెం గ్రామంలో గేదెలు మేపేందుకు వెళ్లిన రంగయ్య అనే వ్యక్తి.. ప్రమాదవశాత్తు బాబుగుంట నీటిలో పడ్డాడు. ఊపిరి ఆడక మృతి చెందాడు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు బయటకు తీశారు.

ఇదీ చదవండి:

కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం కోనయ్య పాలెం గ్రామంలో గేదెలు మేపేందుకు వెళ్లిన రంగయ్య అనే వ్యక్తి.. ప్రమాదవశాత్తు బాబుగుంట నీటిలో పడ్డాడు. ఊపిరి ఆడక మృతి చెందాడు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు బయటకు తీశారు.

ఇదీ చదవండి:

తెలంగాణ: రెవెన్యూ అధికారిపై మహిళా రైతుల దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.