నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూ ఆక్రమణలు, బ్యాంకులలో అక్రమ లోన్లు పొందుతున్న నిందితులను కృష్ణా జిల్లా కోడూరు పోలీసులు అరెస్టు చేశారు. మందపాకాల గ్రామానికి చెందిన తాతా రాంప్రసాద్కు చెందిన 2 ఎకరాల భూమిని... అదే గ్రామానికి చెందిన బెల్లంకొండ గోవిందు మరో ఏడుగురితో కలిసి అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లుగా కోడూరు పోలీసులకు ఫిర్యాదు అందింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గోవిందుతో పాటు అతని బంధువులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీచదవండి