ETV Bharat / state

నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూ ఆక్రమణలు.. నిందితుల అరెస్టు - కృష్ణా జిల్లాలో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూ ఆక్రమణలు

కృష్ణా జిల్లా మందపాకాల గ్రామంలో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూ ఆక్రమణలు, బ్యాంకులలో అక్రమ లోన్లు పొందుతున్న నిందితులను కోడూరు పోలీసులు అరెస్టు చేశారు.

నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూ ఆక్రమణలు
నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూ ఆక్రమణలు
author img

By

Published : Nov 13, 2020, 10:16 PM IST

నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూ ఆక్రమణలు, బ్యాంకులలో అక్రమ లోన్లు పొందుతున్న నిందితులను కృష్ణా జిల్లా కోడూరు పోలీసులు అరెస్టు చేశారు. మందపాకాల గ్రామానికి చెందిన తాతా రాంప్రసాద్​కు చెందిన 2 ఎకరాల భూమిని... అదే గ్రామానికి చెందిన బెల్లంకొండ గోవిందు మరో ఏడుగురితో కలిసి అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లుగా కోడూరు పోలీసులకు ఫిర్యాదు అందింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గోవిందుతో పాటు అతని బంధువులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీచదవండి

నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూ ఆక్రమణలు, బ్యాంకులలో అక్రమ లోన్లు పొందుతున్న నిందితులను కృష్ణా జిల్లా కోడూరు పోలీసులు అరెస్టు చేశారు. మందపాకాల గ్రామానికి చెందిన తాతా రాంప్రసాద్​కు చెందిన 2 ఎకరాల భూమిని... అదే గ్రామానికి చెందిన బెల్లంకొండ గోవిందు మరో ఏడుగురితో కలిసి అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లుగా కోడూరు పోలీసులకు ఫిర్యాదు అందింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గోవిందుతో పాటు అతని బంధువులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీచదవండి

తన భూమి వైకాపా నేత ఆక్రమించారని రైతు ఆత్మహత్యాయత్నం..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.