ETV Bharat / state

స్కూల్​లో తగ్గిన హాజరు.. టీచర్​కు కరోనా - టీచర్​కు కరోనా పాజిటివ్

కృష్ణా జిల్లా గుడివాడ రూరల్‌ మండలం మోటూరు జిల్లా పరిషత్ హై స్కూల్​లో కరోనా ప్రకంపనలు సృష్టించింది. కేసులు నమోదవుతున్న పరిస్థితుల్లో.. పాఠశాలకు పిల్లల్ని పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. విద్యార్దుల హాజరు శాతం తగ్గుముఖం పట్టింది.

స్కూల్​లో తగ్గిన హాజరు.. టీచర్​కు కరోనా
స్కూల్​లో తగ్గిన హాజరు.. టీచర్​కు కరోనా
author img

By

Published : Nov 5, 2020, 4:17 PM IST

కృష్ణా జిల్లా గుడివాడ రూరల్‌ మండలం మోటూరు జిల్లా పరిషత్ హైస్కూల్​లో కరోనా కలకలం రేపుతోంది. కరోనా కారణంగా విద్యార్థులను పాఠశాలకు పంపేందుకు తల్లిదండ్రులు జంకుతుండటం వల్ల స్కూల్ ప్రారంభించినప్పటికీ విద్యార్థుల హాజరు ఆశించిన మేర లేదు. మరోవైపు.. ఈ నెల 2న నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఓ టీచర్​కు కరోనా సోకినట్టు నిర్ధరణ అయ్యింది.

15 మంది మాత్రమే హాజరు..

మొదటి రెండు రోజుల్లో 9, 10వ తరగతి విద్యార్థులు 15 మంది మాత్రమే హజరయ్యారు. మోటూరు జిల్లా పరిషత్ హై స్కూల్​ను ఎండీఓ రమణ పరిశీలించి ప్రధానోపాధ్యాయడి నుంచి వివరాలు సేకరించారు.

కృష్ణా జిల్లా గుడివాడ రూరల్‌ మండలం మోటూరు జిల్లా పరిషత్ హైస్కూల్​లో కరోనా కలకలం రేపుతోంది. కరోనా కారణంగా విద్యార్థులను పాఠశాలకు పంపేందుకు తల్లిదండ్రులు జంకుతుండటం వల్ల స్కూల్ ప్రారంభించినప్పటికీ విద్యార్థుల హాజరు ఆశించిన మేర లేదు. మరోవైపు.. ఈ నెల 2న నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఓ టీచర్​కు కరోనా సోకినట్టు నిర్ధరణ అయ్యింది.

15 మంది మాత్రమే హాజరు..

మొదటి రెండు రోజుల్లో 9, 10వ తరగతి విద్యార్థులు 15 మంది మాత్రమే హజరయ్యారు. మోటూరు జిల్లా పరిషత్ హై స్కూల్​ను ఎండీఓ రమణ పరిశీలించి ప్రధానోపాధ్యాయడి నుంచి వివరాలు సేకరించారు.

ఇవీ చూడండి:

'జగన్ లేఖ న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని దిగజార్చుతుంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.