ETV Bharat / state

లాక్​డౌన్​ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు - @corona ap cases P

కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు జగ్గయ్యపేటలో పర్యటించారు. కర్ఫ్యూ అమలు విధానాన్ని పరిశీలించారు. జగ్గయ్యపేటను రెడ్ జోన్​గా ప్రకటించినట్లు తెలిపారు.

krishna dst sp ravindranath vistis jaggayapeta
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవ్​
author img

By

Published : Apr 3, 2020, 5:10 PM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఎస్పీ రవీంద్రనాథ్ పర్యటించారు. కరోనా పాజిటివ్ గా నమోదైన ఇరువురి కుటుంబ సభ్యులు 15 మందిని బలుసుపాడు రోడ్డు క్వారంటైన్ సెంటర్​కి తరలించామన్నారు. రెడ్ ​ఎలర్ట్ ప్రకటించిన మూడు రోజులు ఎవ్వరు బయటకు రావద్దని సూచించారు. వాహనాలు రోడ్డు పైకి వస్తే సీజ్ చేస్తామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే ఐపీసీ సెక్షన్ 188 కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిత్యావసరమైన పాలు, మెడిసిన్, కిరాణా సరుకులు డోర్ డెలివరీ చేస్తామన్నారు.

ఇదీ చూడండి:

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఎస్పీ రవీంద్రనాథ్ పర్యటించారు. కరోనా పాజిటివ్ గా నమోదైన ఇరువురి కుటుంబ సభ్యులు 15 మందిని బలుసుపాడు రోడ్డు క్వారంటైన్ సెంటర్​కి తరలించామన్నారు. రెడ్ ​ఎలర్ట్ ప్రకటించిన మూడు రోజులు ఎవ్వరు బయటకు రావద్దని సూచించారు. వాహనాలు రోడ్డు పైకి వస్తే సీజ్ చేస్తామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే ఐపీసీ సెక్షన్ 188 కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిత్యావసరమైన పాలు, మెడిసిన్, కిరాణా సరుకులు డోర్ డెలివరీ చేస్తామన్నారు.

ఇదీ చూడండి:

వెంటిలేటర్‌పై ఎక్కువ రోజులుంటే కష్టమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.