ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న వంద క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత - తాజాగా కృష్ణ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న వంద క్వింటాళ్ల రేషన్ బియ్యాం పట్టివేత

ఖమ్మం జిల్లా వైరా నుంచి కాకినాడకు అక్రమంగా తరలిస్తున్న వంద క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని కృష్ణా జిల్లా వత్సవాయి పోలీసులు పట్టుకున్నారు.

seized ration rice
వంద క్వింటాళ్ల రేషన్ బియ్యాం పట్టివేత
author img

By

Published : Oct 20, 2020, 3:43 PM IST

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా వైరా నుంచి కాకినాడకు అక్రమంగా తరలిస్తున్న వంద క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని కృష్ణా జిల్లా వత్సవాయి పోలీసులు పట్టుకున్నారు. నకిలీ బిల్లులు సృష్టించి బియ్యం రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ తోపాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు జగ్గయ్యపేట సిఐ చంద్రశేఖర్, ఆర్​ఎస్​ఐ సోమేశ్వరరావు తెలిపారు. ఇంకా మరో నలుగురిని అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా వైరా నుంచి కాకినాడకు అక్రమంగా తరలిస్తున్న వంద క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని కృష్ణా జిల్లా వత్సవాయి పోలీసులు పట్టుకున్నారు. నకిలీ బిల్లులు సృష్టించి బియ్యం రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ తోపాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు జగ్గయ్యపేట సిఐ చంద్రశేఖర్, ఆర్​ఎస్​ఐ సోమేశ్వరరావు తెలిపారు. ఇంకా మరో నలుగురిని అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండీ...దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.