ETV Bharat / state

రాజధానిని కదిలిస్తే రాష్ట్రానికి అరిష్టం: కమలానంద భారతి - కమలానంద భారతి వార్తలు

విజయవాడలో అమరావతి ఐకాస ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది. భూములు ఇచ్చిన రైతులు రోడ్డున పడ్డారని ఆధ్యాత్మికవేత్త కమలానంద భారతి ఆవేదన వ్యక్తం చేశారు.

kamalananda bharati speaks about three capital system
రాజధానిని కదిలిస్తే రాష్ట్రానికి అరిష్టమన్న కమలానంద భారతి
author img

By

Published : Mar 11, 2020, 11:38 PM IST

మీడియాతో మాట్లాడుతున్న కమలానంద భారతి

ప్రభుత్వం రాజధానిని మూడు ముక్కలు చేసి ఆంధ్రుల జీవితాలను ప్రశ్నార్ధకం చేస్తోందని ఆధ్యాత్మికవేత్త కమలానంద భారతి ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో అమరావతి ఐకాస ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. భూములు ఇచ్చిన రైతులు రోడ్డున పడ్డారన్నారు. రాజధానిని మారిస్తే రాష్ట్రానికి అరిష్టమని స్పష్టం చేశారు. 85 రోజులుగా మహిళలు రోడ్డుపైకి వచ్చి ఉద్యమిస్తుంటే... ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని అన్నారు.

మీడియాతో మాట్లాడుతున్న కమలానంద భారతి

ప్రభుత్వం రాజధానిని మూడు ముక్కలు చేసి ఆంధ్రుల జీవితాలను ప్రశ్నార్ధకం చేస్తోందని ఆధ్యాత్మికవేత్త కమలానంద భారతి ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో అమరావతి ఐకాస ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. భూములు ఇచ్చిన రైతులు రోడ్డున పడ్డారన్నారు. రాజధానిని మారిస్తే రాష్ట్రానికి అరిష్టమని స్పష్టం చేశారు. 85 రోజులుగా మహిళలు రోడ్డుపైకి వచ్చి ఉద్యమిస్తుంటే... ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని అన్నారు.

ఇదీ చదవండి:

'ఏపీలో పెట్టుబడులకు సిద్ధం.. కలిసి పని చేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.