ఏడో తరగతి చదువు మధ్యలో ఆపేసిన భరద్వాజ, గ్రంధాలయంలో పుస్తకాలు చదివి జ్ఞానాన్ని సంపాదించి గొప్ప రచయితగా ఎదగడం అసాధారణ విషయమని విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శి నడకుదురు లీలాబ్రహ్మేంద్ర పేర్కొన్నారు. డాక్టర్ రావూరి భరద్వాజ 93వ జయంతి సందర్భంగా కృష్ణా జిల్లా చల్లపల్లి మండల విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
ఇవీ చూడండి...