ETV Bharat / state

రహదారి బాగు చేయాలని మురుగు నీటిలో జనసేన కార్యకర్తల నిరసన - spoilled roads at gudiwada

రహదారి మరమ్మతులు చేపట్టాలంటూ కృష్ణా జిల్లా గుడివాడలో జనసేన కార్యకర్తలు మురుగునీటిలో నిలబడి నిరసన చేపట్టారు. దీనిపై స్పందన కార్యక్రమంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారి సమస్యలకు తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేశారు.

janseena protest for roads at gudiwada
రోడ్ల కోసం మురుగునీటిలో జనసేన కార్యకర్తల నిరసన
author img

By

Published : Dec 9, 2019, 3:21 PM IST

రోడ్ల కోసం మురుగునీటిలో జనసేన కార్యకర్తల నిరసన

రహదారి మరమ్మతులు చేపట్టాలంటూ కృష్ణా జిల్లా గుడివాడలో జనసేన కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. రహదారిపై నిలిచిన మురుగునీటిలో నిలబడి రహదారులకు మరమ్మతు చేయించాలని నినాదాలు చేశారు. రద్దీగా ఉండే పాతకంకిపాడు రోడ్డుపై గుంతలు పడి మురుగునీరు ప్రవహిస్తోంది. వాహనదారులు, ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై స్పందన కార్యక్రమంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్​ చేశారు.

రోడ్ల కోసం మురుగునీటిలో జనసేన కార్యకర్తల నిరసన

రహదారి మరమ్మతులు చేపట్టాలంటూ కృష్ణా జిల్లా గుడివాడలో జనసేన కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. రహదారిపై నిలిచిన మురుగునీటిలో నిలబడి రహదారులకు మరమ్మతు చేయించాలని నినాదాలు చేశారు. రద్దీగా ఉండే పాతకంకిపాడు రోడ్డుపై గుంతలు పడి మురుగునీరు ప్రవహిస్తోంది. వాహనదారులు, ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై స్పందన కార్యక్రమంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి:

'ఉల్లి ధరలు పెరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది..?'

Intro:AP_VJA_13_09_ROADS_MARAMTHULU_KORUTHU_NIRASANA_AVB_AP10046....సెంటర్... కృష్ణాజిల్లా... గుడివాడ.. నాగసింహాద్రి... పోన్...9394450288... అస్తవ్యస్తంగా ఉన్న రహదారిని మరమ్మతులు చేయాలని కోరుతూ స్పందన కార్యక్రమంలో ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చి మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ జనసేన ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. కృష్ణాజిల్లా గుడివాడ పాతకంకిపాడు రోడ్డు గుంతలు పడి గుంతలలోకి మురుగు నీరు ప్రవహించి....వాహనాలసోధకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు .ఈ విషయమై అనేకమార్లు స్పందనలో అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో జనసేన కార్యకర్తలు మురుగు నీటిలో దిగి నిరసన చేపట్టారు మంత్రి కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడలో ఈ పరిస్థితి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి అర్థం చేసుకోవచ్చని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే వాహనదారులకు ఇబ్బంది లేకుండా రహదారి మరమ్మతులు చేయాలని వారు డిమాండ్ చేశారు...బైట్... రామాకృష్ణా...జనసేన కార్యకర్త...గుడివాడ


Body:మోకాళ్ళ లోతు మురుగు నీటిలో దిగి నిరసన చేపట్టిన జనసేన కార్యకర్తలు


Conclusion:అధికారులు స్పందించి రహదారి మరమ్మతులు చేసి వాహన చోదకులకు ఇబ్బంది లేకుండా చేయాలని డిమాండ్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.