కృష్ణా జిల్లా జి. కొండూరు మండలాల్లో సీఎం జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ది పొందిన టైలర్లు, ఆటో డ్రైవర్లు, నాయీ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రికి, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ పామర్తి శ్రీనివాసరావు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం