ETV Bharat / state

అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా‌ అరెస్ట్‌.. సరుకు, 2 బైకులు స్వాధీనం

author img

By

Published : Jun 25, 2020, 5:09 PM IST

అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్ బంకియా లక్ష్మణ్, అతని నలుగురు అనుచరులను కృష్ణా జిల్లా రెడ్డిగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు తరలిస్తున్న 14 కిలోల గంజాయితో పాటు రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్‌ అరెస్ట్‌
అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్‌ అరెస్ట్‌

అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్ బంకియా లక్ష్మణ్, అతని నలుగురు అనుచరులను కృష్ణా జిల్లా రెడ్డిగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. రెడ్డిగూడెం మండలం రుద్రవరం గ్రామంలో వాహనాలు తనిఖీలు చేస్తున్న పోలీసులు ఒడిశాకు చెందిన లక్ష్మణ్‌తో పాటు నలుగురిని అదుపుతోకి తీసుకున్నారు.

నిందితుల నుంచి 14 కేజీల గంజాయితో పాటు రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మణ్‌ గత ఐదేళ్లుగా గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అతనిపై వివిధ పోలీస్‌ స్టేషన్లలో పలు కేసులు నమోదయినట్లు తెలిపారు.

అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్ బంకియా లక్ష్మణ్, అతని నలుగురు అనుచరులను కృష్ణా జిల్లా రెడ్డిగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. రెడ్డిగూడెం మండలం రుద్రవరం గ్రామంలో వాహనాలు తనిఖీలు చేస్తున్న పోలీసులు ఒడిశాకు చెందిన లక్ష్మణ్‌తో పాటు నలుగురిని అదుపుతోకి తీసుకున్నారు.

నిందితుల నుంచి 14 కేజీల గంజాయితో పాటు రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మణ్‌ గత ఐదేళ్లుగా గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అతనిపై వివిధ పోలీస్‌ స్టేషన్లలో పలు కేసులు నమోదయినట్లు తెలిపారు.

ఇదీ చూడండి:

సైబరాబాద్ ఎస్ఐని అంటూ రాష్ట్రం దాటే యత్నం.. పట్టుకున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.