ETV Bharat / state

pds rice scam: కైకలూరు ఎంఎల్ఎస్ పాయింట్​లో భారీ కుంభకోణం.. రూ. కోటి విలువైన​ బియ్యం మాయం

author img

By

Published : Oct 26, 2021, 10:49 PM IST

కృష్ణా జిల్లా కైకలూరు ఎంఎల్ఎస్ పాయింట్​లో రూ. కోటి విలువ చేసే రేషన్​ బియ్యం కుంభకోణాన్ని విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్​ బ్యూరో అధికారులు గుర్తించారు(hug pds rice scam in Kaikaluru mls point). గోడౌన్​లో స్టాకు ఉన్నట్టుగా చేసిన ఏర్పాట్లను చూసిన విజిలెన్స్ అధికారులు విస్మయం వ్యక్తం చేశారు.

hug pds rice scam in Kaikaluru mls point
కైకలూరు ఎంఎల్ఎస్ పాయింట్​లో భారీ కుంభకోణం

కృష్ణా జిల్లా కైకలూరు ఎంఎల్ఎస్ పాయింట్​లో భారీ కుంభకోణం బయటపడింది. విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్​ బ్యూరో అధికారులు చేపట్టిన తనిఖీ(pds ride scam at Kaikalur mls point in Krishna district)ల్లో.. రూ. కోటి విలువ చేసే బియ్యం బస్తాలు పక్కదారి పట్టినట్లు గుర్తించారు. గోడౌన్​లో స్టాకు ఉన్నట్టు భ్రమ కల్పించేలా.. బియ్యం బస్తాల మధ్య చెక్క పెట్టలతో చుట్టూ ఏర్పాట్లు చేశారు. చెక్క పెట్టల మధ్య ఖాళీ ఉంచిన తీరుపై విజిలెన్స్ అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. గోడౌన్​లో రూ.కోట్లలో స్టాక్ వ్యత్యాసం ఉన్నా గుర్తించకపోవడంతో పౌరసరఫరాల శాఖ అధికారుల ప్రమేయంపై విజిలెన్స్ బృందాలు(hug pds rice seized) అరా తీస్తున్నాయి.

ఎంఎల్​ఎస్​లో బియ్యంతోపాటు పంచదార, కందిపప్పు, పామాయిల్ ప్యాకెట్లులో కూడా భారీ వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తనిఖీలు కొనసాగుతున్నందున పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎంఎల్ఎస్ గోడౌన్​లో భారీ మొత్తంలో బియ్యం బస్తాలు మాయమైనా(pds ride scam at Kaikaluru mls point) అధికారులు గుర్తించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

కృష్ణా జిల్లా కైకలూరు ఎంఎల్ఎస్ పాయింట్​లో భారీ కుంభకోణం బయటపడింది. విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్​ బ్యూరో అధికారులు చేపట్టిన తనిఖీ(pds ride scam at Kaikalur mls point in Krishna district)ల్లో.. రూ. కోటి విలువ చేసే బియ్యం బస్తాలు పక్కదారి పట్టినట్లు గుర్తించారు. గోడౌన్​లో స్టాకు ఉన్నట్టు భ్రమ కల్పించేలా.. బియ్యం బస్తాల మధ్య చెక్క పెట్టలతో చుట్టూ ఏర్పాట్లు చేశారు. చెక్క పెట్టల మధ్య ఖాళీ ఉంచిన తీరుపై విజిలెన్స్ అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. గోడౌన్​లో రూ.కోట్లలో స్టాక్ వ్యత్యాసం ఉన్నా గుర్తించకపోవడంతో పౌరసరఫరాల శాఖ అధికారుల ప్రమేయంపై విజిలెన్స్ బృందాలు(hug pds rice seized) అరా తీస్తున్నాయి.

ఎంఎల్​ఎస్​లో బియ్యంతోపాటు పంచదార, కందిపప్పు, పామాయిల్ ప్యాకెట్లులో కూడా భారీ వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తనిఖీలు కొనసాగుతున్నందున పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎంఎల్ఎస్ గోడౌన్​లో భారీ మొత్తంలో బియ్యం బస్తాలు మాయమైనా(pds ride scam at Kaikaluru mls point) అధికారులు గుర్తించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

ఇదీ చదవండి..

తల్లికి భోజనం తీసుకెళ్తుండగా..ప్రమాదవశాత్తు గోతిలో పడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.