ETV Bharat / state

'రెండో దశలో అతివేగం.. ప్రాణవాయువు నిల్వలను కచ్చితంగా అంచనా వేయాలి'

author img

By

Published : May 13, 2021, 4:08 PM IST

కరోనా సోకిన బాధితులు చికిత్స కోసం ఆస్పత్రులను ఆలస్యంగా సంప్రదిస్తున్నారని.. వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఊపిరితిత్తులు ఇన్​ఫెక్షన్​కు​ గురి అయ్యాకే దవాఖానాలకు పరుగులు తీస్తున్నారని పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే రోగుల ఆరోగ్య పరిస్థితి విషమించే పరిస్థితికి చేరుకుంటోందన్నారు.

'రెండో దశలో అతివేగం.. ప్రాణవాయువు నిల్వలను కచ్చితంగా అంచనా వేయాలి'
'రెండో దశలో అతివేగం.. ప్రాణవాయువు నిల్వలను కచ్చితంగా అంచనా వేయాలి'
'రెండో దశలో అతివేగం.. ప్రాణవాయువు నిల్వలను కచ్చితంగా అంచనా వేయాలి'

కరోనా రెండో దశలో వైరస్ అతివేగంగా రూపాంతరం చెందుతోందని వైద్య నిపుణులు వెల్లడించారు. ఫలితంగా ఆక్సిజన్ అవసరం ఒక్కోసారి 5 నుంచి 15 లీటర్లకు మారుతుందని పేర్కొన్నారు. కొవిడ్ చికిత్సకు ప్రాణ వాయువు సరఫరా కీలకంగా మారుతుందన్నారు. ప్రాణ వాయువు వినియోగం అంచనా వేయడం కష్టంగా మారుతుందని వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇన్​ఫెక్షన్​కు గురైన తర్వాతే..

కొవిడ్ సోకిన బాధితుల్లో ఊపిరితిత్తులు ఇన్​ఫెక్షన్​కు గురైన తర్వాతే అధిక శాతం రోగులు ఆస్పత్రులను సంప్రదిస్తున్నట్లు వివరించారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమంగా మారతుందన్నారు. ఆక్సిజన్ నిల్వల నిర్వహణ, ప్రాణవాయువు అవసరాలు, సమర్థ వినియోగంపై వైద్య సిబ్బంది అందరికీ అవగాహన ఉండాలని అంటున్న డా.బూసిరెడ్డి నరేంద్రరెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.

ఇవీ చూడండి:

కరోనాను జయించిన వారి ఊపిరితిత్తులు, మెదడులో గడ్డలు!

'రెండో దశలో అతివేగం.. ప్రాణవాయువు నిల్వలను కచ్చితంగా అంచనా వేయాలి'

కరోనా రెండో దశలో వైరస్ అతివేగంగా రూపాంతరం చెందుతోందని వైద్య నిపుణులు వెల్లడించారు. ఫలితంగా ఆక్సిజన్ అవసరం ఒక్కోసారి 5 నుంచి 15 లీటర్లకు మారుతుందని పేర్కొన్నారు. కొవిడ్ చికిత్సకు ప్రాణ వాయువు సరఫరా కీలకంగా మారుతుందన్నారు. ప్రాణ వాయువు వినియోగం అంచనా వేయడం కష్టంగా మారుతుందని వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇన్​ఫెక్షన్​కు గురైన తర్వాతే..

కొవిడ్ సోకిన బాధితుల్లో ఊపిరితిత్తులు ఇన్​ఫెక్షన్​కు గురైన తర్వాతే అధిక శాతం రోగులు ఆస్పత్రులను సంప్రదిస్తున్నట్లు వివరించారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమంగా మారతుందన్నారు. ఆక్సిజన్ నిల్వల నిర్వహణ, ప్రాణవాయువు అవసరాలు, సమర్థ వినియోగంపై వైద్య సిబ్బంది అందరికీ అవగాహన ఉండాలని అంటున్న డా.బూసిరెడ్డి నరేంద్రరెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.

ఇవీ చూడండి:

కరోనాను జయించిన వారి ఊపిరితిత్తులు, మెదడులో గడ్డలు!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.