ETV Bharat / state

'స్పందన'కు వడ్డే నవీన్.. పరిహారం కోసం విజ్ఞప్తి - cine hero naveen complaint in spandana event for land issue

సినీ నటుడు వడ్డే నవీన్​.. కృష్ణా జిల్లా నూజివీడులోని సబ్​కలెక్టర్​ కార్యాలయంలో స్పందన కార్యక్రమానికి వచ్చారు. తన తల్లికి సంబంధించిన భూమిని సేకరణలో భాగంగా అధికారులు తీసుకున్నారని.. ఇంతవరకూ ఎలాంటి పరిహారం అందలేదని తెలిపారు.

స్పందన కార్యక్రమం
author img

By

Published : Sep 23, 2019, 6:47 PM IST

పరిహారం అందించాలని వినతి పత్రం ఇచ్చిన సినీ హీరో నవీన్​

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి.. సామాన్యులే కాదు.. ప్రముఖులూ వస్తున్నారు. కృష్ణా జిల్లా నూజివీడులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమానికి.. సినీ నటుడు వడ్డే నవీన్ వచ్చారు. భూ సేకరణలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న తమ భూమికి.. పరిహారం చెల్లించాలంటూ సబ్​ కలెక్టర్​కు వినతి పత్రం ఇచ్చారు. నూజివీడు పరిధిలోని తిరువూరు నియోజకవర్గం మాధవరం గ్రామంలో తన తల్లికి భూమి ఉన్న విషయాన్ని అధికారుల దృష్టికి తెచ్చారు. ఇంతవరకూ పరిహారం అందలేదన్నారు.

పరిహారం అందించాలని వినతి పత్రం ఇచ్చిన సినీ హీరో నవీన్​

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి.. సామాన్యులే కాదు.. ప్రముఖులూ వస్తున్నారు. కృష్ణా జిల్లా నూజివీడులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమానికి.. సినీ నటుడు వడ్డే నవీన్ వచ్చారు. భూ సేకరణలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న తమ భూమికి.. పరిహారం చెల్లించాలంటూ సబ్​ కలెక్టర్​కు వినతి పత్రం ఇచ్చారు. నూజివీడు పరిధిలోని తిరువూరు నియోజకవర్గం మాధవరం గ్రామంలో తన తల్లికి భూమి ఉన్న విషయాన్ని అధికారుల దృష్టికి తెచ్చారు. ఇంతవరకూ పరిహారం అందలేదన్నారు.

ఇదీ చూడండి:

కృష్ణా కరకట్టపై అక్రమ కట్టడాల కూల్చివేత

Note:- ఈ ఐటమ్ కు సంబంధించిన విజువల్స్ నెట్ ద్వారా వస్తాయి గమనించగలరు...... Contributors : E.N.Murthy (Etv2 Con) Hindupuram Centre : Anantapuram Dist. Date : 23-09-2019 Slug : Ap_atp_26_23_lawers_ryalli_av_ap10003 ( ) రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. హిందూపురం కోర్టు ప్రాంగణం నుంచి ర్యాలీగా అంబేద్కర్ సర్కిల్ వరకు వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలన్నది ఎప్పటి నుంచో ఉందని.. ఇప్పటికైనా ప్రభుత్వం ఆదిశగా అడుగులు వేయాలని డిమాండ్ చేశారు. రాజధాని విషయంలో కూడా సీమకు అన్యాయం జరిగిందని.. కచ్చితంగా అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా హైకోర్టు ఇక్కడ ఏర్పాటు చేయాలన్నారు..... .................................................

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.