ETV Bharat / state

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు వాగు... నిలిచిన రాకపోకలు - krishna district latest news

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు మున్నెేరుకు పోటెత్తింది. దీంతో వత్సవాయి మండలం లింగాల వద్ద రాకపోకలు నిలిచిపోయాయి.

heavy water flow in munneru stream in krishna district
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు వాగు
author img

By

Published : Aug 15, 2020, 11:49 AM IST

కృష్ణాజిల్లాలో మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. వత్సవాయి మండలం లింగాల వద్ద వంతెనపై రాకపోకలను పోలీస్, రెవెన్యూ అధికారులు నిలిపివేశారు. దీంతో రహదారిపై వేలాది వాహనాలు నిలిచిపోయాయి.

కృష్ణాజిల్లాలో మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. వత్సవాయి మండలం లింగాల వద్ద వంతెనపై రాకపోకలను పోలీస్, రెవెన్యూ అధికారులు నిలిపివేశారు. దీంతో రహదారిపై వేలాది వాహనాలు నిలిచిపోయాయి.

ఇదీ చదవండి: 'ఎస్పీబీని ఐసీయూకి తరలించారన్న వార్త ఆందోళన కలిగిస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.