ETV Bharat / state

'ఒప్పందం ఉల్లంఘిస్తే... ఎందుకు రద్దు చేయలేదు..?' - high court orders about Trishul Cement Company

త్రిశూల్ సిమెంట్ కంపెనీకి లైమ్ స్టోన్ మైనింగ్ లీజు ఎందుకు పొడిగించారని... హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ నవంబర్ 14కు వాయిదా వేసింది.

హైకోర్టులో త్రిశూల్ సిమెంట్ కంపెనీ లీజు వ్యవహరంపై విచారణ
author img

By

Published : Oct 23, 2019, 12:13 PM IST

అనంతపురం జిల్లాలోని త్రిశూల్ సిమెంట్ కంపెనీకి లైమ్ స్టోన్ మైనింగ్ లీజు పొడిగింపు వ్యవహారంపై... హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒప్పందం ప్రకారం పరిశ్రమ స్థాపించడంలో విఫలమైన... ఆ సంస్థకు లీజు పొడిగించేందుకు అనుమతి ఎవరిచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒప్పందం ఉల్లంఘించినప్పుడు... ఎందుకు లీజు రద్దు చేయలేదని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ నవంబర్ 14కు వాయిదా వేసింది.

అనంతపురం జిల్లాలోని త్రిశూల్ సిమెంట్ కంపెనీకి లైమ్ స్టోన్ మైనింగ్ లీజు పొడిగింపు వ్యవహారంపై... హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒప్పందం ప్రకారం పరిశ్రమ స్థాపించడంలో విఫలమైన... ఆ సంస్థకు లీజు పొడిగించేందుకు అనుమతి ఎవరిచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒప్పందం ఉల్లంఘించినప్పుడు... ఎందుకు లీజు రద్దు చేయలేదని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ నవంబర్ 14కు వాయిదా వేసింది.

ఇదీచూడండి. నక్సల్స్ సమస్య పరిష్కారానికి ఏం చేశారు?: హైకోర్టు

Intro:Body:

dsfsdfh


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.