ETV Bharat / state

బోటు మునిగి గల్లంతయ్యాడు... ఇప్పటికీ దొరకలేదు..!! - Boat Accident in ap

హనుమాన్ జంక్షన్ సమీపంలోని తాళ్లమూడికి చెందిన నడుకుదురు శ్రీనివాస్ (19) పాపికొండలు విహారయాత్రలో భాగంగా... తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో బోటు మునిగి గల్లంతయ్యాడు. ఇప్పటివరకూ అతని ఆచూకీ తెలియలేదు.

బోటు మునిగి గల్లంతయ్యాడు... ఇప్పటికీ దొరకలేదు
author img

By

Published : Sep 17, 2019, 11:21 PM IST

బోటు మునిగి గల్లంతయ్యాడు... ఇప్పటికీ దొరకలేదు

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ సమీపంలోని తాళ్లమూడికి చెందిన నడుకుదురు శ్రీనివాస్ (19) పాపికొండలు విహారయాత్రలో భాగంగా... తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో బోటు మునిగి గల్లంతయ్యాడు. ఇప్పటివరకూ అతని ఆచూకీ తెలియలేదు. పడవ మునిగే ముందు ఉత్సాహంగా డాన్సులు చేశాడు. అ వీడియోలు తన మిత్రులకు పంపించాడు. ఆ వీడియోల్లో ఉత్సాహంగా నృత్యం చేస్తూ కనిపించాడు శ్రీనివాస్. ఆ వీడియోలు చూస్తూ... అతని బంధువులు, స్నేహితులు కన్నీటిపర్యంతం అవుతున్నారు.

ఇదీ చదవండీ... ప్రమాదానికి కారణమైన అందరిపైనా చర్యలు: డీజీపీ

బోటు మునిగి గల్లంతయ్యాడు... ఇప్పటికీ దొరకలేదు

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ సమీపంలోని తాళ్లమూడికి చెందిన నడుకుదురు శ్రీనివాస్ (19) పాపికొండలు విహారయాత్రలో భాగంగా... తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో బోటు మునిగి గల్లంతయ్యాడు. ఇప్పటివరకూ అతని ఆచూకీ తెలియలేదు. పడవ మునిగే ముందు ఉత్సాహంగా డాన్సులు చేశాడు. అ వీడియోలు తన మిత్రులకు పంపించాడు. ఆ వీడియోల్లో ఉత్సాహంగా నృత్యం చేస్తూ కనిపించాడు శ్రీనివాస్. ఆ వీడియోలు చూస్తూ... అతని బంధువులు, స్నేహితులు కన్నీటిపర్యంతం అవుతున్నారు.

ఇదీ చదవండీ... ప్రమాదానికి కారణమైన అందరిపైనా చర్యలు: డీజీపీ

Intro:Slug:
AP_CDP_37_17_POTETHINA_VARADA_AVB_AP10039
CONT: ARIF, JMD
యాంకర్ వాయిస్ : కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలోని రెండు రోజుల నుంచి భారీ వర్షాలు పడడంతో పెద్దముడియం, మైలవరం మండలాలు నిండు కుండలా మారాయి. మైలవరం మండలం దొడియం గ్రామ చెరువుకు గండి పడటంతో ఇసుక వంకలో భారీగా పోతున్న నీరు. దొడియం గ్రామం వద్ద రోడ్డు కోసిన వరదనీరు. ప్రక్కనే ఉన్న గుండ్లకోన వద్ద జలపాతం తలపిస్తోన్న వరదనీరు. ఆదివారం రాత్రి నుంచి పడుతున్న కుండపోత వర్షంతో నియోజకవర్గంలోని మండలాలు రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీనికి తోడు మైలవరం మండలం దొడియం గ్రామ చెరువుకు గండి పడి వంకలు వాగులు పొంగిపొర్లుతున్నాయి. చెరువుల కట్టలు తెగిపోవడంతో రోడ్లపైకి వరద నీరు చేరి కొన్నిచోట్ల రోడ్డును కోసిన వరద నీరు.
పెద్దముడియం, నేమలదీన్నే గ్రామం వద్ద కుందూనది ఉదృతంగా ప్రవహిస్తుంది. ఎగువన కురుస్తున భారీ వర్షాలకు కుందూ నదికి భారీగా వరదనీరు చేరడం వలన పంట పొలాల్లో వరద నీరు చేరుతుంది. దీనితో కుందూ నది పరిసర ప్రాంతాలలు అయిన బలపనగూడూరు, జంగాలపల్లె మరి కొన్ని గ్రామాలలోకి వరద నీరు చేరింది. కుందు నది వరద ఉధృతికి నీట మునిగాయని ఆ గ్రామాలలో తమ సిబ్బందితో సత్వర చర్యలు తీసుకుంటున్నామని డి.ఎస్.పి నాగరాజు పేర్కొన్నారు. పెద్దముడియం మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కూడా కుందూ వరద నీటికి మునిగిపోయిందని. ఈ ప్రాంతంలో ఎస్ఐ హుస్సేన్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బలగాలు, గజ ఈతగాళ్లు రహదారులపై ప్రజలను దాటించడం వంటి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ ప్రాంతాల్లో ప్రతిచోటా పోలీసు సిబ్బందిని నియమించి ప్రజలకు ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. గజ ఈతగాళ్లను వాగులు, వంకలు, వరద వృద్ధి ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ప్రజలకు అవసరమైన సహాయక చేపడుతున్నట్లు డిఎస్పీ తెలిపారు. కావున ప్రజలందరూ వరద వృద్ధి ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లకూడదని హెచ్చరించారు.

బైట్ : నాగరాజు (జమ్మలమడుగు డిఎస్పి).Body:AP_CDP_37_17_POTETHINA_VARADA_AVB_AP10039Conclusion:AP_CDP_37_17_POTETHINA_VARADA_AVB_AP10039
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.