ETV Bharat / state

నకిలీ కూపన్లతో ప్రభుత్వ ఉద్యోగుల ఇసుక దందా.. అరెస్ట్​ - latest news for sand in krishna

కృష్ణా జిల్లాలో రెండు నెలలుగా సాగుతున్న అక్రమ ఇసుక వ్యవహరం గుట్టును పోలీసులు రట్టు చేశారు. కలర్​ జిరాక్స్​లతో నకిలీ ఇసుక కూపన్లను తయారు చేసిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను.. భాగస్వాములుగా ఉన్న ఆరుగురు ట్రాక్టర్​ డ్రైవర్లను అరెస్టు చేశారు.

Government employees arrested for illegally using color xeroxes for sand in krishna district
ఇసుక కోసం ప్రభుత్వ ఉద్యోగులు అడ్డదారి..?
author img

By

Published : Jan 5, 2020, 8:39 PM IST

ఇసుక కోసం ప్రభుత్వ ఉద్యోగులు అడ్డదారి..?

కృష్ణా జిల్లా తిరువూరు మండల పరిషత్ కార్యాలయం కేంద్రంగా పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర రావు, అటెండర్​ వెంకటేశ్వరరావు అక్రమాలకు పాల్పడ్డారు. దళారీగా వ్యవహరిస్తున్న ప్రైవేటు వ్యక్తి సుభానితో కలసి కలర్​ జిరాక్స్​తో నకిలీ కూపన్లు తయారు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇసుక రీచ్​ల వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులు నకిలీ కూపన్​లతో ఇసుకను తరలిస్తున్న 3 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. రెండు నెలలుగా సాగుతున్న అక్రమ వ్యవహారం పోలీసుల విచారణతో వెలుగులోకి వచ్చింది. పంచాయతీ కార్యదర్శి, అటెండరుతో పాటు మూడు ట్రాక్టర్ల డ్రైవర్లు, యజమానులను అరెస్టు చేసినట్టు సీఐ ప్రసన్న వీరయ్య గౌడ్ తెలిపారు.

ఇసుక కోసం ప్రభుత్వ ఉద్యోగులు అడ్డదారి..?

కృష్ణా జిల్లా తిరువూరు మండల పరిషత్ కార్యాలయం కేంద్రంగా పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర రావు, అటెండర్​ వెంకటేశ్వరరావు అక్రమాలకు పాల్పడ్డారు. దళారీగా వ్యవహరిస్తున్న ప్రైవేటు వ్యక్తి సుభానితో కలసి కలర్​ జిరాక్స్​తో నకిలీ కూపన్లు తయారు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇసుక రీచ్​ల వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులు నకిలీ కూపన్​లతో ఇసుకను తరలిస్తున్న 3 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. రెండు నెలలుగా సాగుతున్న అక్రమ వ్యవహారం పోలీసుల విచారణతో వెలుగులోకి వచ్చింది. పంచాయతీ కార్యదర్శి, అటెండరుతో పాటు మూడు ట్రాక్టర్ల డ్రైవర్లు, యజమానులను అరెస్టు చేసినట్టు సీఐ ప్రసన్న వీరయ్య గౌడ్ తెలిపారు.

ఇదీ చదవండి:

తిరుమలకు 'రాజధాని పరిరక్షణ కమిటీ 'సభ్యుల పాదయాత్ర

Intro:ap_vja_20_05_sand_tharalimpu_nindhithula_arest_tiruvuru_avb_ap10125

కలర్ జిరాక్స్ లతో నకిలీ ఇసుక కోపం జారీ చేసి దొడ్డిదారిలో సహజ సంపదలు పక్కదారి పట్టించిన వ్యవహారంలో ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఆరుగురు ట్రాక్టర్ డ్రైవర్లు యజమానులను కృష్ణాజిల్లా తిరువూరు పోలీసులు అరెస్టు చేశారు తిరువూరు మండల పరిషత్ కార్యాలయం కేంద్రంగా పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర రావు అటెండరు వెంకటేశ్వరరావు దళారీ గా వ్యవహరిస్తున్న ప్రైవేటు వ్యక్తి సుభాని కలర్ జిరాక్స్ లతో నకిలీ కూపన్లు తయారు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది ఇసుక రీచ్ల వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులు నకిలీ ఇసుక కూపన్ లతో ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టగా రెండు నెలలుగా సాగుతున్న అక్రమ వ్యవహారం వెలుగు చూసింది విచారణ అనంతరం పంచాయతీ కార్యదర్శి అటెండరు మూడు ట్రాక్టర్ల కు చెందిన డ్రైవర్లు యజమానులను ఆదివారం అరెస్టు చేశారు


Body:bite 1 ప్రసన్న వీరయ్య గౌడ్ సీఐ


Conclusion:నకిలీ ఇసుక కూపన్ల వ్యవహారంలో నిందితుల అరెస్ట్

విష్ణు తిరువూరు కృష్ణాజిల్లా సెల్ ఫోన్ నెంబర్: 8008574709

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.