ETV Bharat / state

రాష్ట్ర అవతరణ దినోత్సవం.. గవర్నర్ సందేశం

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రజలందరికీి శుభాకాంక్షలు తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములు చూపిన పోరాట పటిమ, త్యాగనిరతిని అందరూ అలవాటు చేసుకోవాలన్నారు.

author img

By

Published : Nov 1, 2020, 1:41 PM IST

governer Participated  state formation day at vijayawada
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. రాష్ట్ర సాధకులు, అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విజయవాడ రాజ్ భవన్​లో అవతరణ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు.

పొట్టి శ్రీరాములు చూపిన పోరాట పటిమ, త్యాగనిరతిని అంతా అలవాటు చేసుకోవాలన్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేసిన గొప్పనేత అని కొనియాడారు. గవర్నర్ కార్యదర్శి ఎంకె మీనా , రాజభవన్ సిబ్బంది పాల్గొన్నారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. రాష్ట్ర సాధకులు, అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విజయవాడ రాజ్ భవన్​లో అవతరణ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు.

పొట్టి శ్రీరాములు చూపిన పోరాట పటిమ, త్యాగనిరతిని అంతా అలవాటు చేసుకోవాలన్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేసిన గొప్పనేత అని కొనియాడారు. గవర్నర్ కార్యదర్శి ఎంకె మీనా , రాజభవన్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

కృషికి, సహృదయతకు ఆంధ్రప్రదేశ్ మారుపేరు: మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.