ETV Bharat / state

కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్​​పై విచారణ వాయిదా

author img

By

Published : Jul 24, 2020, 8:32 PM IST

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బెయిల్​ పిటిషన్​పై మచిలీపట్నం కోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

kollu ravindra
కొల్లు రవీంద్ర బెయిల్​పై విచారణ

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్​పై మచిలీపట్నం కోర్టులో విచారణ జరిగింది. మాజీ మంత్రి తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూద్రా వాదనలు వినిపించారు. వాద, ప్రతివాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్​పై మచిలీపట్నం కోర్టులో విచారణ జరిగింది. మాజీ మంత్రి తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూద్రా వాదనలు వినిపించారు. వాద, ప్రతివాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: కోర్టులను కాదని ఏం చేయాలనుకుంటున్నారు: యనమల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.