ETV Bharat / state

విజయవాడ కేేంద్రంగా విదేశీయులతో వ్యభిచారం - foreigners prosecution in Vijayawada

విజయవాడ కేంద్రంగా ఓ విదేశీ యువతితో వ్యభిచారం చేయిస్తున్న హైటెక్ ముఠా గుట్టు రట్టు చేశారు అజిత్​సింగ్ నగర్ పోలీసులు. నిందితులను అరెస్ట్ చేయగా ఇంకా కొంతమంది పరారీలో ఉన్నారు.

విజయవాడ కేేంద్రంగా విదేశీయులతో వెభిచారం
author img

By

Published : Nov 23, 2019, 10:50 AM IST

విజయవాడ కేేంద్రంగా విదేశీయులతో వ్యభిచారం

విజయవాడ దేవినగర్​లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం ప్రారంభించారు ఓ ముఠా. బంగ్లాదేశ్ ప్రాంతానికి చెందిన యువతికి కోల్​కతాలో ప్రియా అనే మహిళ పరిచయం అయ్యింది. ఆమెను వ్యభిచార వృత్తిలోకి దించి, కొంతకాలం హైదరాబాద్​లో ఉంచింది. అక్కడినుంచి విజయవాడ తీసుకువచ్చి ఆమెకు నెలకు రూ.50వేలు ఇచ్చేటట్లు భేరం కుదుర్చుకున్నారు. ఇలా సాగుతుండగా సమాచారం అందుకున్న పోలీసులు విజయవాడలోని దేవినగర్​ ఇంట్లో దాడి చేశారు. ఆ సమయంలో విదేశీ యువతితో పాటు ఇద్దరు యువకులు దొరికిపోగా నిర్వహకురాలు, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ వృత్తికి సహకరిస్తున్న మహేష్, ప్రసాద్ రెడ్డిలను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు.

విజయవాడ కేేంద్రంగా విదేశీయులతో వ్యభిచారం

విజయవాడ దేవినగర్​లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం ప్రారంభించారు ఓ ముఠా. బంగ్లాదేశ్ ప్రాంతానికి చెందిన యువతికి కోల్​కతాలో ప్రియా అనే మహిళ పరిచయం అయ్యింది. ఆమెను వ్యభిచార వృత్తిలోకి దించి, కొంతకాలం హైదరాబాద్​లో ఉంచింది. అక్కడినుంచి విజయవాడ తీసుకువచ్చి ఆమెకు నెలకు రూ.50వేలు ఇచ్చేటట్లు భేరం కుదుర్చుకున్నారు. ఇలా సాగుతుండగా సమాచారం అందుకున్న పోలీసులు విజయవాడలోని దేవినగర్​ ఇంట్లో దాడి చేశారు. ఆ సమయంలో విదేశీ యువతితో పాటు ఇద్దరు యువకులు దొరికిపోగా నిర్వహకురాలు, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ వృత్తికి సహకరిస్తున్న మహేష్, ప్రసాద్ రెడ్డిలను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు.

ఇదీ చూడండి

చోరీ సొమ్ము పంపకాల్లో వివాదం... ఒకరి హత్య

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.