ETV Bharat / state

శివాలయంలో ప్రమాదం.. ధ్వజస్తంభం మీద పడి ఐదుగురికి గాయాలు - శివాలయం ధ్వజస్తంభం ప్రతిష్టలో ప్రమాదం

బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో శివాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్టలో ప్రమాదం జరిగింది. ధ్వజస్తంభం పైకి ఎత్తే క్రమంలో అదుపు తప్పి కింద పడింది. దాంతో ఐదుగురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

ధ్వజస్తంభం
ధ్వజస్తంభం
author img

By

Published : Nov 17, 2021, 10:40 PM IST

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో శివాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠలో ప్రమాదం జరిగింది. ధ్వజస్తంభం పైకి ఎత్తే క్రమంలో ఒక్కసారిగా అదుపుతప్పి కింద పడింది. ధ్వజస్తంభం మీద పడి ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఓ మహిళకు కాలి వేళ్లు విరిగాయి.

శివాలయం ధ్వజస్తంభం ప్రతిష్టలో ప్రమాదం

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో శివాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠలో ప్రమాదం జరిగింది. ధ్వజస్తంభం పైకి ఎత్తే క్రమంలో ఒక్కసారిగా అదుపుతప్పి కింద పడింది. ధ్వజస్తంభం మీద పడి ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఓ మహిళకు కాలి వేళ్లు విరిగాయి.

శివాలయం ధ్వజస్తంభం ప్రతిష్టలో ప్రమాదం

ఇదీ చదవండి:

కన్నులపండుగగా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి తెప్పోత్సవం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.