ETV Bharat / state

అగ్నిప్రమాదంలో దివ్యాంగుడు మృతి

author img

By

Published : Jan 21, 2020, 12:01 PM IST

ఘంటసాల మండలం లంకపల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. ఘటనలో ఓ దివ్యాంగుడు మృతి చెందాడు. మృతదేహానికి ఘటనాస్థలంలోనే వైద్యుల పర్యవేక్షణలో శవ పరీక్ష నిర్వహించనున్నారు.

Breaking News
అగ్నిప్రమాదంలో దివ్యాంగుడు మృతి

కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంకపల్లిలోని ఓ పూరి గుడిసెలో అగ్నిప్రమాదం జరిగింది. ఒంటరిగా నివసిస్తున్న దివ్యాంగుడు హసన్న బేగ్ మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్​ఐ రామకృష్ణ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహానికి ఘటనాస్థలంలోనే వైద్యుల పర్యవేక్షణలో శవ పరీక్ష నిర్వహించనున్నారు.

ఇదీ చూడండి: దేవరబండలో అగ్నిప్రమాదం.. కందిపంట దగ్ధం

అగ్నిప్రమాదంలో దివ్యాంగుడు మృతి

కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంకపల్లిలోని ఓ పూరి గుడిసెలో అగ్నిప్రమాదం జరిగింది. ఒంటరిగా నివసిస్తున్న దివ్యాంగుడు హసన్న బేగ్ మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్​ఐ రామకృష్ణ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహానికి ఘటనాస్థలంలోనే వైద్యుల పర్యవేక్షణలో శవ పరీక్ష నిర్వహించనున్నారు.

ఇదీ చూడండి: దేవరబండలో అగ్నిప్రమాదం.. కందిపంట దగ్ధం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.