ETV Bharat / state

'కరోనా సోకి చనిపోతే.. జాబితాలో ఎందుకు చేర్చలేదు?' - గుంటూరులో కరోనా కేసుల సంఖ్య

కరోనా సృష్టిస్తున్న కల్లోలానికి రాష్ట్ర ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నా.. ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి ఫరూఖ్ విమర్శించారు.

ex minister farooq
ex minister farooq
author img

By

Published : Apr 27, 2020, 7:50 PM IST

దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులు తమ రాష్ట్ర ప్రజలకు ధైర్యం, భరోసా ఇస్తుంటే… ఏపీ సీఎం మాత్రం తాడేపల్లిలో కూర్చొని వినోదం చూస్తోందని మాజీ మంత్రి ఫరూఖ్ ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, రాజ్యాంగానికి విరుద్దంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.

గుంటూరులో ఓ వ్యక్తి కరోనా వైరస్ సోకి మరణిస్తే… ఎందుకు కరోనా మరణాల సంఖ్యలో చేర్చలేదని ప్రశ్నించారు. ఇలాంటి కేసులు రాష్ట్ర వ్యాప్తంగా కోకొల్లలు అని ఆరోపించారు. మరణించిన వ్యక్తి బతికి ఉన్నప్పుడు సరైన సమయంలో చికిత్సను అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులు తమ రాష్ట్ర ప్రజలకు ధైర్యం, భరోసా ఇస్తుంటే… ఏపీ సీఎం మాత్రం తాడేపల్లిలో కూర్చొని వినోదం చూస్తోందని మాజీ మంత్రి ఫరూఖ్ ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, రాజ్యాంగానికి విరుద్దంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.

గుంటూరులో ఓ వ్యక్తి కరోనా వైరస్ సోకి మరణిస్తే… ఎందుకు కరోనా మరణాల సంఖ్యలో చేర్చలేదని ప్రశ్నించారు. ఇలాంటి కేసులు రాష్ట్ర వ్యాప్తంగా కోకొల్లలు అని ఆరోపించారు. మరణించిన వ్యక్తి బతికి ఉన్నప్పుడు సరైన సమయంలో చికిత్సను అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

ఇవీ చదవండి:

సైన్యం చేతిలో ముగ్గురు ఉగ్రవాదుల హతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.