ETV Bharat / state

వెంటిలేటర్​పై ఆక్సిజన్ అందకే చనిపోతున్నారు: అఖిలప్రియ

కరోనా రోగులకు వెంటిలేటర్​పై ఆక్సిజన్ సరిగా అందకే చనిపోతున్నారని మాజీ మంత్రి అఖిల ప్రియ ఆరోపించారు. కర్నూలు జిల్లాలో నిపుణులు దీనిపై విచారణ జరిపారని.. ఆ నివేదికను కలెక్టర్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

author img

By

Published : Jul 22, 2020, 8:34 PM IST

ex-minister
ex-minister

వెంటిలేటర్​పై ఉన్న రోగులకు ఆక్సిజన్ సరిగా అందట్లేదని మాజీ మంత్రి అఖిలప్రియ విమర్శించారు. కర్నూలులో కరోనా రోగులకు ఏర్పాటు చేసిన ఆక్సిజన్​పై వాస్తవాలు తొక్కి పెడుతున్నారని ఆరోపించారు. వెంటిలేటర్ పై ఉన్న రోగులకు ఆక్సిజన్ అందకే చనిపోయారన్న ఆరోపణలపై.. నిపుణులు విచారణ జరిపారని అన్నారు. బయోమెడికల్ ఇంజనీర్ విచారణ జరిపి ఇచ్చిన నివేదికను.. కలెక్టర్ బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.

వెంటిలేటర్​పై ఉన్న రోగులకు ఆక్సిజన్ సరిగా అందట్లేదని మాజీ మంత్రి అఖిలప్రియ విమర్శించారు. కర్నూలులో కరోనా రోగులకు ఏర్పాటు చేసిన ఆక్సిజన్​పై వాస్తవాలు తొక్కి పెడుతున్నారని ఆరోపించారు. వెంటిలేటర్ పై ఉన్న రోగులకు ఆక్సిజన్ అందకే చనిపోయారన్న ఆరోపణలపై.. నిపుణులు విచారణ జరిపారని అన్నారు. బయోమెడికల్ ఇంజనీర్ విచారణ జరిపి ఇచ్చిన నివేదికను.. కలెక్టర్ బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 65 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.