ETV Bharat / state

కలకలం రేపిన ఇంటింటి సర్వే

కృష్ణా జిల్లా పామర్రులో కొందరు యువకులు చేస్తున్న ఇంటింటి సర్వే కలకలం రేపింది. వారిపై వైకాపా నాయకులు అనుమానం వ్యక్తం చేయండంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

author img

By

Published : Mar 11, 2019, 7:55 PM IST

కలకలం రేపిన ఇంటింటి సర్వే
కలకలం రేపిన ఇంటింటి సర్వే
కృష్ణా జిల్లా పామర్రులో కొందరు యువకులు చేస్తున్న ఇంటింటి సర్వే కలకలం రేపింది. స్వావాట్ డిజిటల్ అనే కంపెనీ పేరుతో కొందరు యువకులు నియోజకవర్గంలోని గ్రామాల్లో ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించారు. వారిపై అనుమానం వ్యక్తం చేసిన వైకాపా నియోజకవర్గ బాధ్యుడు కైలే అనిల్... పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ యువకులను అదుపులోకి తీసుకొని పోలీసులువిచారణ చేశారు. సర్వే ఎందుకు నిర్వహిస్తున్నారు? ఎవరు నిర్వహించమన్నారన్న అంశాలపై ఆరా తీశారు.

కలకలం రేపిన ఇంటింటి సర్వే
కృష్ణా జిల్లా పామర్రులో కొందరు యువకులు చేస్తున్న ఇంటింటి సర్వే కలకలం రేపింది. స్వావాట్ డిజిటల్ అనే కంపెనీ పేరుతో కొందరు యువకులు నియోజకవర్గంలోని గ్రామాల్లో ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించారు. వారిపై అనుమానం వ్యక్తం చేసిన వైకాపా నియోజకవర్గ బాధ్యుడు కైలే అనిల్... పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ యువకులను అదుపులోకి తీసుకొని పోలీసులువిచారణ చేశారు. సర్వే ఎందుకు నిర్వహిస్తున్నారు? ఎవరు నిర్వహించమన్నారన్న అంశాలపై ఆరా తీశారు.
Hyderabad, Mar 10 (ANI): After Election Commission announced the election dates, president of AIMIM Asaduddin Owaisi said, "I welcome that the election dates are the same for Telangana and Hyderabad. In Telangana the winning results will be 17-0. We will make sure that people of Telangana win."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.