ETV Bharat / state

అత్యవసర సేవలందిస్తున్న సిబ్బందికి ఆహారం పంపిణీ

author img

By

Published : May 2, 2020, 3:51 PM IST

రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్ కట్టుదిట్టంగా కొనసాగుతోంది. ఈ నిబంధనలో అత్యవసర సేవలందిస్తున్న సిబ్బందికి పలువురు దాతలు ఆహారం అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

Distributing food to emergency service personnel in mailavaram
అత్యవసర సేవలందిస్తున్న సిబ్బందికి ఆహారం పంపిణీ

లాక్​డౌన్​లో భాగంగా కృష్ణా జిల్లా మైలవరంలో అత్యవసర సేవలందిస్తున్న పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బందికి సాయి సేవాదళ్ ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ చేస్తున్నారు. లాక్​డౌన్​ నిబంధన మొదలైనప్పటి నుంచే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

లాక్​డౌన్​లో భాగంగా కృష్ణా జిల్లా మైలవరంలో అత్యవసర సేవలందిస్తున్న పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బందికి సాయి సేవాదళ్ ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ చేస్తున్నారు. లాక్​డౌన్​ నిబంధన మొదలైనప్పటి నుంచే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

ఇదీచదవండి.

'కూరగాయల దిగుమతి వల్లే పాజిటివ్ కేసులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.