ETV Bharat / state

మైలవరంలో మంత్రి దేవినేని విస్తృత ప్రచారం

నేరచరిత్ర కలిగి ప్రత్యర్థి నాయకుల మాటల గారడీతో... ప్రజలు మోసపోకూడదని మంత్రి దేవినేని ఉమ అన్నారు. హామీలు నెరవేర్చి ఏపీని సస్యశ్యామలం చేసిన తెదేపాకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. కృష్ణా జిల్లా మైలవరంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు

author img

By

Published : Apr 9, 2019, 3:25 PM IST

మైలవరంలో దేవినేని ప్రచారం
మైలవరంలో దేవినేని ప్రచారం

నేరచరిత్ర కలిగి ప్రత్యర్థి నాయకులు చేసే మాయలకు మోసపోవద్దని మంత్రి దేవినేని ఉమ ప్రజలను కోరారు. కృష్ణా జిల్లా మైలవరంలో చివరి రోజు తెదేపా ఎన్నికల ప్రచారానికి మంత్రి హాజరయ్యారు. హామీలు నెరవేర్చి ఏపీని సస్యశ్యామలం చేసిన తెదేపాకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. కృష్ణా జిల్లా మైలవరంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. కార్యకర్తలతో పాటు సైకిల్ తొక్కుతూ ్భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెదేపా కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మైలవరంలో దేవినేని ప్రచారం

నేరచరిత్ర కలిగి ప్రత్యర్థి నాయకులు చేసే మాయలకు మోసపోవద్దని మంత్రి దేవినేని ఉమ ప్రజలను కోరారు. కృష్ణా జిల్లా మైలవరంలో చివరి రోజు తెదేపా ఎన్నికల ప్రచారానికి మంత్రి హాజరయ్యారు. హామీలు నెరవేర్చి ఏపీని సస్యశ్యామలం చేసిన తెదేపాకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. కృష్ణా జిల్లా మైలవరంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. కార్యకర్తలతో పాటు సైకిల్ తొక్కుతూ ్భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెదేపా కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి

ఐటీ దాడులపై బోర్డు వివరణ కోరిన ఈసీ

Intro:ap_knl_73_08_ycapa_praloba_ab_c7

ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో అన్ని పార్టీల నాయకులు ఉదయం నుంచే ప్రచారాలు చేశారు.ఆదోని మండలం హనవాలు,ఇస్వి,మండిగిరి మేజర్ పంచాయతి లో టీడీపీ అభ్యర్థి మీనాక్షి నాయుడు ఎన్నికలా ప్రచారం చేశారు.మండిగిరి లో తెలుగుదేశం హయం లొనే అభివృద్ధి చేశామని...తాగునీరు,రహదారుల పనులు వేగంగా ఏర్పాటు చేశామని మీనాక్షి నాయుడు అన్నారు.వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు.జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్ జనసేన తరుపున క్రాంతి నగర్లో ప్రచారం చేశారు.


Body:.


Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.