ETV Bharat / state

అకాల వర్షం.. అపార నష్టం

author img

By

Published : Apr 26, 2020, 12:30 PM IST

అకాల వర్షం రైతన్నకు అపార నష్టాన్ని మిగిల్చింది. శనివారం కురిసిన భారీ వర్షానికి చేతికందిన పంట తడిసిపోయింది. పసుపు, మొక్కజొన్న లాంటి పంటలు సాగు చేసిన వారికి తీవ్ర నష్టం వాటిల్లింది.

crop damage with heavy rain in krishna district
అకాల వర్షంతో పంట నష్టం

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడులో శనివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పసుపు, మొక్కజొన్న తడిసిపోయాయి. అమ్మకానికి సిద్ధంగా ఉన్న పంట.. నీటి మూటగా మారింది. ఈ అకాల వర్షానికి తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి:

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడులో శనివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పసుపు, మొక్కజొన్న తడిసిపోయాయి. అమ్మకానికి సిద్ధంగా ఉన్న పంట.. నీటి మూటగా మారింది. ఈ అకాల వర్షానికి తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి:

చిత్తూరు జిల్లాలో పిడుగుపాటు హెచ్చరికలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.