శ్రీకాకుళం జిల్లా నుంచి హైదరాబాద్కు ప్రయాణిస్తున్న లారీలో... అక్రమంగా తరలిస్తున్న 50 ఆవులను పోలీసులు గుర్తించారు. కృష్ణా జిల్లా మైలవరం ఇంజినీరింగ్ కళాశాల వద్ద పోలీసులు తనీఖీలు నిర్వహిస్తుండగా ఈ లారీని పట్టుకున్నారు. పట్టుకున్న ఆవులను కృష్ణాజిల్లా గో సంరక్షణ సేవాసమితికి అప్పగించారు. ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం ఆవులను గోసంరక్షణశాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: