ETV Bharat / state

minister kannababu: మార్చి నాటికి ఆహార శుద్ధి యూనిట్లకు శంకుస్థాపన

author img

By

Published : Aug 25, 2021, 5:10 PM IST

మార్చి నాటికి ఆహార శుద్ధి యూనిట్లకు శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి కన్నబాబు(minister kannababu) తెలిపారు. అప్పటి నుంచి ఏడాదిలోగా నిర్మాణాలను పూర్తి చేస్తామని అన్నారు.

మంత్రి కన్నబాబు
మంత్రి కన్నబాబు

మార్చి నాటికి ఆహార శుద్ధి యూనిట్లకు శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి కన్నబాబు(minister kannababu) తెలిపారు. మార్చి నుంచి ఏడాదిలోగా ఆహార శుద్ధి యూనిట్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని అన్నారు.

అంతేకాకుండా రైతుకు రెట్టింపు ఆదాయం కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

మార్చి నాటికి ఆహార శుద్ధి యూనిట్లకు శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి కన్నబాబు(minister kannababu) తెలిపారు. మార్చి నుంచి ఏడాదిలోగా ఆహార శుద్ధి యూనిట్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని అన్నారు.

అంతేకాకుండా రైతుకు రెట్టింపు ఆదాయం కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: CM JAGAN: 'కొవిడ్ మార్గదర్శకాలు పాటించకపోతే కఠిన చర్యలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.