ETV Bharat / state

పిల్లలకు రంగు బియ్యం పంపిణీ... కల్తీవా..! బ్రౌన్ రైసా..? - నందివాడలో పిల్లలకు బ్రౌన్ రైస్ పంపిణీ వార్తలు

పాఠశాల పిల్లలకు ప్రభుత్వం ఇచ్చే బియ్యం గోధుమరంగులో ఉండటంతో కృష్ణా జిల్లా లక్ష్మీనరసింహాపురం గ్రామస్థులు ఆందోళన చెందారు. కల్తీ బియ్యం అనే అనుమానంతో అధికారులకు సమాచారమివ్వగా.. అవి బ్రౌన్ రైస్ అని అనుమానం నివృత్తి చేశారు.

colour rice distribute to students in nandivada krishna district
పిల్లలకు రంగు బియ్యం పంపిణీ
author img

By

Published : Jun 10, 2020, 12:18 PM IST

కృష్ణా జిల్లా నందివాడ మండలం లక్ష్మీనరసింహాపురంలో రంగు బియ్యం కలకలం రేపాయి. పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం అందించే బియ్యం గోధుమ రంగులో ఉండటంతో స్థానికులు ఆందోళన చెందారు. కల్తీ బియ్యం అనే అనుమానంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పరిశీలించి పిల్లలకు ప్రొటీన్ కోసం మాములు బియ్యంలో కొన్ని బ్రౌన్ రైస్ కలుపుతారని వివరణ ఇచ్చారు. అయితే గ్రామస్థుల అనుమానం నివృత్తి కోసం రంగు బియ్యాన్ని పరిశీలనకు పంపినట్లు అధికారులు వెల్లడించారు.

ఇవీ చదవండి...

కృష్ణా జిల్లా నందివాడ మండలం లక్ష్మీనరసింహాపురంలో రంగు బియ్యం కలకలం రేపాయి. పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం అందించే బియ్యం గోధుమ రంగులో ఉండటంతో స్థానికులు ఆందోళన చెందారు. కల్తీ బియ్యం అనే అనుమానంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పరిశీలించి పిల్లలకు ప్రొటీన్ కోసం మాములు బియ్యంలో కొన్ని బ్రౌన్ రైస్ కలుపుతారని వివరణ ఇచ్చారు. అయితే గ్రామస్థుల అనుమానం నివృత్తి కోసం రంగు బియ్యాన్ని పరిశీలనకు పంపినట్లు అధికారులు వెల్లడించారు.

ఇవీ చదవండి...

ఓ అభాగ్యురాలి గొంతు వినపడటం లేదా..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.