ETV Bharat / state

'ఎస్‌ఎమ్‌ఎస్‌ విధానంతో కరోనా దూరం'

author img

By

Published : Jul 4, 2020, 7:29 PM IST

జిల్లాలో కరోనా సామాజికంగా వ్యాప్తి చెందుతుందని కలెక్టర్ ఇంతియాజ్‌ వివరించారు. అందులోనూ వైరస్ ఉద్ధృతి కొంత తగ్గుముఖం పట్టడం సానుకూలాంశంమని భావించారు. ఎస్‌ఎమ్‌ఎస్‌ విధానం ద్వారా కొవిడ్‌ నుంచి రక్షణ పొందొచ్చని వివరించారు.

Collector Intiaz Ahmed Interview On Covid-19(corona virus) in krishna district
కృష్ణా జిల్లాలో కొవిడ్-19పై స్పందించిన కలెక్టర్ ఇంతియాజ్‌

కృష్ణా జిల్లాలో కరోనా సామాజికంగా వ్యాప్తి చెందుతున్నా... ఉద్ధృతి కొంత తగ్గుముఖం పట్టడం సానుకూలాంశమని.. జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌ అహ్మద్‌ తెలిపారు. ఎస్​ఎమ్​ఎస్​ విధానం అనుసరణీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ శానిటైజేషన్‌, మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించడం ద్వారా వ్యాధి సోకుండా జాగ్రత్త పడొచ్చని కలెక్టర్‌ తెలిపారు.

కృష్ణా జిల్లాలో కరోనా సామాజికంగా వ్యాప్తి చెందుతున్నా... ఉద్ధృతి కొంత తగ్గుముఖం పట్టడం సానుకూలాంశమని.. జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌ అహ్మద్‌ తెలిపారు. ఎస్​ఎమ్​ఎస్​ విధానం అనుసరణీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ శానిటైజేషన్‌, మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించడం ద్వారా వ్యాధి సోకుండా జాగ్రత్త పడొచ్చని కలెక్టర్‌ తెలిపారు.

కలెక్టర్ ఇంతియాజ్‌

ఇదీ చదవండి: సీఎం నివాసం వద్ద కరోనా కలకలం.. 8 మంది కానిస్టేబుళ్లకు పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.