ETV Bharat / state

కృష్ణా నదిలో నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు

author img

By

Published : Aug 7, 2020, 11:54 PM IST

ఆముదార్లంక గ్రామం పక్కన కృష్ణానది పాయల్లో నాటుసారా తయారు చేస్తున్న  స్థావరాలపై అవనిగడ్డ పోలీసులు దాడులు చేశారు. 750 లీటర్ల ఊటబెల్లాన్ని పారబోశారు. ఈ దాడుల్లో అవనిగడ్డ సీఐ, ఎక్సైజ్​ సిబ్బంది పాల్గొన్నారు.

cheap liquor caught by avanigadda police in krishna district
750 లీటర్ల ఊటబెల్లం ధ్వంసం

కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం ఆముదార్లంక గ్రామం పక్కన కృష్ణా నది పాయల్లో నాటుసారా స్థావరాలపై ఆవనిగడ్డ ఎక్సైజ్​ పోలీసులు దాడులు చేశారు. 11 డ్రముల్లో దాచిన 750 లీటర్ల ఊట బెల్లాన్ని ధ్వంసం చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని అవనిగడ్డ ఎక్సైజ్​ సీఐ భీమేశ్వర రవికుమార్​ తెలిపారు.

ఇదీ చదవండి :

కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం ఆముదార్లంక గ్రామం పక్కన కృష్ణా నది పాయల్లో నాటుసారా స్థావరాలపై ఆవనిగడ్డ ఎక్సైజ్​ పోలీసులు దాడులు చేశారు. 11 డ్రముల్లో దాచిన 750 లీటర్ల ఊట బెల్లాన్ని ధ్వంసం చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని అవనిగడ్డ ఎక్సైజ్​ సీఐ భీమేశ్వర రవికుమార్​ తెలిపారు.

ఇదీ చదవండి :

రైల్వేకోడూరులో నాటుసారా స్థావరాలపై ఎస్ఈబీ అధికారులు దాడులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.