ETV Bharat / state

ఏ పనిచేయాలన్నా.. జే ట్యాక్స్ చెల్లించాల్సి వస్తోంది

రాష్ట్రంలో ఏ పనిచేయాలన్నా.. జే-ట్యాక్స్ చెల్లించాల్సి వస్తోందని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధావెంకన్న ఆరోపించారు. మద్యం కంపెనీల నుంచి ముఖ్యమంత్రి జగన్ కు డబ్బులు అందుతున్నాయని పేర్కొన్నారు.

author img

By

Published : Sep 12, 2019, 5:17 PM IST

బుద్ధావెంకన్న
ప్రజలు ఏ పనిచేయాలన్నా.. జే ట్యాక్స్ చెల్లించాల్సి వస్తోంది

మద్యం కంపెనీల నుంచి ముఖ్యమంత్రి జగన్ డబ్బులు తీసుకుంటున్నారని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. మద్యం సంస్థల నుంచి ముఖ్యమంత్రికి నేరుగా బహుమతులు అందుతున్నాయన్నారు. మద్య నిషేదం అంటూ, తెరచాటుగా చేస్తున్న ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు త్వరలో తరమికొడతారని ఆయన అన్నారు. చంద్రబాబు ఇచ్చిన 'చలో ఆత్మకూరు..' పిలుపు సింహగర్జన తలపించిందని బుద్దా అన్నారు.

ప్రజలు ఏ పనిచేయాలన్నా.. జే ట్యాక్స్ చెల్లించాల్సి వస్తోంది

మద్యం కంపెనీల నుంచి ముఖ్యమంత్రి జగన్ డబ్బులు తీసుకుంటున్నారని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. మద్యం సంస్థల నుంచి ముఖ్యమంత్రికి నేరుగా బహుమతులు అందుతున్నాయన్నారు. మద్య నిషేదం అంటూ, తెరచాటుగా చేస్తున్న ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు త్వరలో తరమికొడతారని ఆయన అన్నారు. చంద్రబాబు ఇచ్చిన 'చలో ఆత్మకూరు..' పిలుపు సింహగర్జన తలపించిందని బుద్దా అన్నారు.

ఇది కూడా చదవండి.

ఆటో, టాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం తీపి కబురు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.