ETV Bharat / state

'అమరావతిని శ్మశానంతో పోల్చడం... వారి అజ్ఞానానికి నిదర్శనం' - bonda umamaheswra rao press meet at vijayawada

రాజధాని ప్రాంతంలో వైకాపాకు చెందిన 150 పశువులు తిరుగుతూ... పచ్చటి రాజధానిని నాశనం చేస్తున్నాయని... మాజీఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు ధ్వజమెత్తారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/27-November-2019/5191520_92_5191520_1574862722112.png
ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు మీడియా సమావేశం
author img

By

Published : Nov 27, 2019, 7:46 PM IST

మాజీఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు

అమరావతిలో దున్నపోతులు, పందులు తిరుగుతున్నాయని మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై... మాజీఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు తీవ్రంగా ఖండించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో జంతువులతోపాటు... వైకాపాకి చెందిన 150 పశువులు కూడా తిరుగుతూ... పచ్చటి అమరావతిని నాశనం చేస్తున్నాయని తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రజా రాజధానిగా ప్రపంచం గుర్తింపు పొందిన అమరావతిని... బొత్స శ్మశానంతో పోల్చడం వారి విజ్ఞతకు నిదర్శనమని పేర్కొన్నారు.

ఇదీచూడండి.. 'నేనే స్వయంగా వచ్చి సమస్యను పరిష్కరిస్తా'

మాజీఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు

అమరావతిలో దున్నపోతులు, పందులు తిరుగుతున్నాయని మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై... మాజీఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు తీవ్రంగా ఖండించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో జంతువులతోపాటు... వైకాపాకి చెందిన 150 పశువులు కూడా తిరుగుతూ... పచ్చటి అమరావతిని నాశనం చేస్తున్నాయని తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రజా రాజధానిగా ప్రపంచం గుర్తింపు పొందిన అమరావతిని... బొత్స శ్మశానంతో పోల్చడం వారి విజ్ఞతకు నిదర్శనమని పేర్కొన్నారు.

ఇదీచూడండి.. 'నేనే స్వయంగా వచ్చి సమస్యను పరిష్కరిస్తా'

Intro:Ap_vja_31_27_Ex_mla_Bonda_Uma_Pc_Av_Ap10052
Sai _ 9849803586
యాంకర్ : అమరావతిలో దున్నపోతులు పందులు తిరుగుతున్నాయని మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు తీవ్రంగా ఖండించారు.. రాజధాని ప్రాంతంలో పశువుల తో పాటు వైసీపీకి చెందిన 150 పశువులు కూడా తిరుగుతూ పచ్చటి అమరావతి నాశనం చేస్తున్నాయని విమర్శించారు.. ప్రజా రాజధానిగా ప్రపంచం గుర్తింపు పొందిన అమరావతిని వత్సా స్మశానం తో పోల్చడం వారి విజ్ఞతకు నిదర్శనం బోండా ఉమ అన్నారు.. తమ అధినేత చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంతంలో తిరుగుతున్నారు అని తెలిసి వైసిపి కార్యకర్తలను కిరాయి మనుషులు తీసుకువచ్చి అమరావతిలో ఈరోజు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని, వీటన్నిటిని తిప్పికొడతామని బోండా ఉమా చెప్పారు..

బైట్ : బోండా ఉమామహేశ్వర రావు.... విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే..


Body:Ap_vja_31_27_Ex_mla_Bonda_Uma_Pc_Av_Ap10052


Conclusion:Ap_vja_31_27_Ex_mla_Bonda_Uma_Pc_Av_Ap10052

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.