ETV Bharat / state

భారతీయ కిసాన్ సంఘ్ వితరణ.. కొవిడ్ రోగులకు పండ్ల రసాలు పంపిణీ - కరోనా రోగులకు పండ్ల రసాలు పంపిణీ చేసిన భారతీయ కిసాన్ సంఘ్

విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో భారతీయ కిసాన్ సంఘ్, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ దారుల సంఘం, సేవా భారతి సంయుక్తంగా కరోనా బాధితులకు పండ్ల రసాలు పంపిణీ చేశారు.

Distribution of fruit juices to covid patients
కొవిడ్ రోగులకు పండ్ల రసాలు పంపిణీ
author img

By

Published : May 27, 2021, 1:14 PM IST

విజయవాడలో భారతీయ కిసాన్ సంఘ్, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ దారుల సంఘం, సేవా భారతి సంయుక్తంగా కొవిడ్ రోగులకు, సహాయకులకు, వైద్య సిబ్బందికి పండ్ల రసాలు పంపిణీ చేశారు.

నిత్యం ప్రభుత్వ వైద్యశాలల్లో వీటిని పంపిణీ చేస్తున్నారు. భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యదర్శి సభ్యులు కుమార స్వామి, ఆర్ఎస్ఎస్ నగర కార్యనిర్వహకులు రాము, ఎబీవీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

విజయవాడలో భారతీయ కిసాన్ సంఘ్, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ దారుల సంఘం, సేవా భారతి సంయుక్తంగా కొవిడ్ రోగులకు, సహాయకులకు, వైద్య సిబ్బందికి పండ్ల రసాలు పంపిణీ చేశారు.

నిత్యం ప్రభుత్వ వైద్యశాలల్లో వీటిని పంపిణీ చేస్తున్నారు. భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యదర్శి సభ్యులు కుమార స్వామి, ఆర్ఎస్ఎస్ నగర కార్యనిర్వహకులు రాము, ఎబీవీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

జాబ్ క్యాలెండర్ ప్రకటనలో జాప్యంపై సీఎం ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.