ETV Bharat / state

'పేదలకు నిత్యావసరాలను ఉచితంగా పంపిణీ చేయాలి'

author img

By

Published : Apr 6, 2020, 3:05 PM IST

కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయిన పేదలకు కేంద్రం అందించిన ఆర్థిక సాయాన్ని... తెల్ల రేషన్ కార్డుదారులందరికి ఇవ్వాలని బీసీ సంఘం నాయకులు విజయవాడలో ధర్నా చేశారు. భౌతిక దూరం పాటిస్తూ నినాదాలు చేశారు.

bc federation leaders protest   in vijayawada
విజయవాడలో బిసి సమాఖ్య నాయకులు నిరసన

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని తెల్ల రేషన్ కార్డుదారులందరికీ ఇవ్వాలంటూ బీసీ సంఘం నాయకులు విజయవాడలో ధర్నా చేశారు. భౌతిక దూరం పాటిస్తూ ఆందోళన చేపట్టారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రూ. 5వేలను ఆర్థిక సాయంగా అందించాలని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు చక్రవర్తి డిమాండ్ చేశారు. అర్హులైన పేదలందరికి నిత్యవసరాలను ఉచితంగా పంపిణీ చేయాలన్నారు.

ఇదీ చూడండి:

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని తెల్ల రేషన్ కార్డుదారులందరికీ ఇవ్వాలంటూ బీసీ సంఘం నాయకులు విజయవాడలో ధర్నా చేశారు. భౌతిక దూరం పాటిస్తూ ఆందోళన చేపట్టారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రూ. 5వేలను ఆర్థిక సాయంగా అందించాలని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు చక్రవర్తి డిమాండ్ చేశారు. అర్హులైన పేదలందరికి నిత్యవసరాలను ఉచితంగా పంపిణీ చేయాలన్నారు.

ఇదీ చూడండి:

రైతు బజార్​లో డిస్​ఇన్ఫెక్షన్ స్ప్రింక్లర్ ఏర్పాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.