ETV Bharat / state

విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన పోలీసులు

నాగాయలంక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి పోలీసులు స్కూలు ఆవరణలో వంద మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో మొక్కల ప్రాధాన్యత, వాటి సంరక్షణను అవనిగడ్డ సర్కిల్​ ఇన్స్పెక్టర్​ రవికుమార్​ విద్యార్థులకు వివరించారు.

author img

By

Published : Jul 5, 2019, 8:49 PM IST

విద్యార్థులతో మొక్కులు నాటిన పోలీసులు

కృష్ణా జిల్లా నాగాయలంక ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమానికి విద్యార్థులు, పోలీసులు శ్రీకారం చుట్టారు. స్కూల్ ఆవరణలో సుమారు వంద మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో మొక్కల ప్రాధాన్యత, వాటి సంరక్షణ, భవిష్యత్​లో వాటివల్ల ఉపయోగాల గురించి అవనిగడ్డ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.బి. రవికుమార్ విద్యార్ధులకు వివరించారు.

ఇదీ చదవండీ :

విద్యార్థులతో మొక్కులు నాటిన పోలీసులు

కృష్ణా జిల్లా నాగాయలంక ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమానికి విద్యార్థులు, పోలీసులు శ్రీకారం చుట్టారు. స్కూల్ ఆవరణలో సుమారు వంద మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో మొక్కల ప్రాధాన్యత, వాటి సంరక్షణ, భవిష్యత్​లో వాటివల్ల ఉపయోగాల గురించి అవనిగడ్డ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.బి. రవికుమార్ విద్యార్ధులకు వివరించారు.

ఇదీ చదవండీ :

'నవ భారత్​ బడ్జెట్'​లో ముఖ్యాంశాలివే...

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231


Body:ap_rjy_31_05_homam_annavaram_p_v_raju_av_AP10025_SD. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి క్షేత్ర రక్షకులు గా కొలిచే వనదుర్గ అమ్మవారి ఆలయంలో చండీ హోమం, పూర్ణాహుతి శాస్త్రోక్తంగా జరిగింది. ప్రతి శుక్రవారం జరిగే కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి పూజలు చేసి అర్చకులు చండీ హోమం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.


Conclusion:ఓవర్...

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.