ETV Bharat / state

'కక్షపూరితంగానే 20 మందిపై అట్రాసిటీ కేసులు'

author img

By

Published : Feb 3, 2020, 11:56 PM IST

కృష్ణా జిల్లా నందిగామ ఘటనలో ఏ తప్పు చేయకున్నా 20 మంది విద్యార్థి సంఘాల నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని తెదేపా నేత తంగిరాల సౌమ్య అన్నారు. వైకాపా ఎంపీ నందిగం సురేష్​ను అమరావతికి మద్దతు ఇవ్వాలని మాత్రమే వారు కోరారని వెల్లడించారు. అంతేకానీ వారు ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. కేసులకు నిరసనగా మంగళవారం నిరాహార దీక్ష చేయనున్నట్లు సౌమ్య తెలిపారు.

tangirala sowmya
tangirala sowmya

కేసులు సరికాదన్న తెదేపా నేత తంగిరాల సౌమ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.