ETV Bharat / state

'సుజాతరావు కమిటి నివేదికను మళ్లీ సమీక్షించాలి' - krishna District

రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఐక్య కార్యాచరణ సమితి కార్యవర్గ సమావేశం విజయవాడలో జరిగింది. సుజాత రావు కమిటీ ఇచ్చిన నివేదికను మళ్లీ సమీక్షించాలని అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.

సుజాతరావు కమిటి నివేదికను పున: సమీక్షించాలి
author img

By

Published : Sep 24, 2019, 10:33 PM IST

సుజాతరావు కమిటి నివేదికను పున: సమీక్షించాలి

కృష్ణా జిల్లా విజయవాడ ఐఎమ్​ఏ హాల్​ లో రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఐక్య కార్యాచరణ సమితి కార్యవర్గ సమావేశం జరిగింది. విశ్రాంత ఐఏఎస్ సుజాత రావు కమిటీ ఇచ్చిన నివేదికను అసోసియేషన్ సభ్యులు వ్యతిరేకించారు. ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్​ చేస్తున్నారన్న విషయాన్ని ఏపీజీడీఏ కన్వీనర్​ జయధీర్​ ఖండించారు. కమిటి నివేదిక పై మరోసారి సమీక్ష చేయాలని డిమాండ్ చేశారు. ఈ నివేదిక ఏక పక్షంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు.

సుజాతరావు కమిటి నివేదికను పున: సమీక్షించాలి

కృష్ణా జిల్లా విజయవాడ ఐఎమ్​ఏ హాల్​ లో రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఐక్య కార్యాచరణ సమితి కార్యవర్గ సమావేశం జరిగింది. విశ్రాంత ఐఏఎస్ సుజాత రావు కమిటీ ఇచ్చిన నివేదికను అసోసియేషన్ సభ్యులు వ్యతిరేకించారు. ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్​ చేస్తున్నారన్న విషయాన్ని ఏపీజీడీఏ కన్వీనర్​ జయధీర్​ ఖండించారు. కమిటి నివేదిక పై మరోసారి సమీక్ష చేయాలని డిమాండ్ చేశారు. ఈ నివేదిక ఏక పక్షంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:

ఔరా...అక్కడ స్వీపరే డాక్టర్​..!

Intro:తిరుమలకు వచ్చే భక్తుల మనోభావాలను గౌరవిస్తూ నిజాయితీగా సేవలందిచాలని కల్యాణకట్ట సిబ్బందిని తిరుమల ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి కోరారు. కొండపైన గల ఆస్థాన మండపంలో వేయి మంది క్షురకులతో సమావేశమైన ప్రత్యేకాధికారి క్షురకుల సమస్యలనుయ అడిగి తెలుసుకున్నారు. బ్రహ్మోత్సవాలలో వచ్చే లక్షలాది మంది యాత్రికులకు స్వచ్చమైన సేవలందించాలన్నారు. అన్ని కళ్యాణకట్టలలో బ్లేడ్లు, చేతులకు గ్లౌజ్‌లు, ముఖానికి మాస్క్‌లు, టిష్యూ పేపర్లు, హెపటైటిస్‌ బి వ్యాక్సిన్లను కొరత లేకుండా చూడాలని కళ్యాణకట్ట డిప్యూడీ ఈవోను ఆదేశించారు. భక్తులు తలనీలాలు సమర్పించే సమయంలో ఆలస్యం కాకుండా త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. Body:.Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.