సరస్వతీ దేవి రూపంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జే.కే.మహేశ్వరి దర్శించుకున్నారు. విజయవాడ దుర్గగుడి ఈవో సురేష్ బాబు, అధికారులు ఘనస్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో సత్కరించి.. అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు.
ఇదీ చదవండి: