ETV Bharat / state

'దివ్యాంగులకు చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పించాలి' - krishna district latest updates

నందిగామలో అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నియోజవర్గంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి దివ్యాంగులు తరలివచ్చారు.

నందిగామలో అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక సమావేశం
నందిగామలో అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక సమావేశం
author img

By

Published : Nov 17, 2020, 8:43 PM IST

కృష్ణా జిల్లా నందిగామలో అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. తమ హక్కుల సాధనకు ఐక్యంగా పోరాటం చేయాలని తీర్మానించారు. అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు హాజరయ్యారు.

దివ్యాంగులకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. తమను ఓటర్లు గానే చూస్తున్నారని దీని వల్ల హక్కుల సాధనకు ఇతరులపై ఆధారాపడాల్సి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని రకాలుగా చేయూతనివ్వాలని డిమాండ్ చేశారు.

కృష్ణా జిల్లా నందిగామలో అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. తమ హక్కుల సాధనకు ఐక్యంగా పోరాటం చేయాలని తీర్మానించారు. అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు హాజరయ్యారు.

దివ్యాంగులకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. తమను ఓటర్లు గానే చూస్తున్నారని దీని వల్ల హక్కుల సాధనకు ఇతరులపై ఆధారాపడాల్సి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని రకాలుగా చేయూతనివ్వాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 1395 కరోనా కేసులు... 9 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.