ETV Bharat / state

1025 మద్యం సీసాలు పట్టివేత - Alcohol smuggling from Telangana to AP at krishna

ద్విచక్రవాహనాలపై తెలంగాణ నుంచి ఏపీకి మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. కృష్ణా జిల్లా వత్సవాయి మండల కేంద్రంలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇందులో 1025 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

Alcohol smuggling from Telangana to AP
తెలంగాణ నుంచి ఏపీకి మద్యం అక్రమ రవాణా
author img

By

Published : Nov 20, 2020, 7:42 PM IST

కృష్ణా జిల్లా వత్సవాయి మండల కేంద్రంలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. తెలంగాణ నుంచి ఏపీకి ద్విచక్రవాహనాలపై మద్యం సీసాలను రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. వారి నుంచి 2 లక్షల రూపాయల విలువచేసే 1025 మద్యం సీసాలను పట్టుకున్నారు. ఆరుగురిని అదుపులోకి తీసుకొని...రెండు బైక్​లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ అడిషనల్​ అధికారి వకీల్ జిందాల్ తెలిపారు.

కృష్ణా జిల్లా వత్సవాయి మండల కేంద్రంలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. తెలంగాణ నుంచి ఏపీకి ద్విచక్రవాహనాలపై మద్యం సీసాలను రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. వారి నుంచి 2 లక్షల రూపాయల విలువచేసే 1025 మద్యం సీసాలను పట్టుకున్నారు. ఆరుగురిని అదుపులోకి తీసుకొని...రెండు బైక్​లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ అడిషనల్​ అధికారి వకీల్ జిందాల్ తెలిపారు.

ఇదీ చదవండి:

పాడి పశువుల పంపిణీకి రూ.5386 కోట్లు కేటాయింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.