ETV Bharat / state

అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం: కొల్లు రవీంద్ర

author img

By

Published : Nov 11, 2020, 9:02 PM IST

అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో దేశ మొదటి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఆజాద్​ చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు.

అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం : కొల్లు రవీంద్ర
అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం : కొల్లు రవీంద్ర

అమరావతిలోని తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు ఆజాద్​ చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు.

ఆజాద్ సేవల స్మరణ..

అనంతరం దేశానికి మౌలానా ఆజాద్ చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీలు అశోక్ బాబు, రామకృష్ణ , పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ నజీర్, దారపనేని నరేంద్ర, మస్లిం మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన ఘనతే ఆజాద్​కే దక్కుతుంది: సీఎం జగన్

అమరావతిలోని తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు ఆజాద్​ చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు.

ఆజాద్ సేవల స్మరణ..

అనంతరం దేశానికి మౌలానా ఆజాద్ చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీలు అశోక్ బాబు, రామకృష్ణ , పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ నజీర్, దారపనేని నరేంద్ర, మస్లిం మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన ఘనతే ఆజాద్​కే దక్కుతుంది: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.